Viral

తృటిలో ప్రమాదం తప్పిన చెన్నై-హైదరాబాద్ ఎక్స్ ప్రస్…

10-accident-chennai-IndiaInk-superJumbo

చెన్నై నుంచి హైదరాబాద్ వెల్లే రైలుకు తృటిలో ప్రమాదం తప్పింది. నాంపల్లి రైల్వే స్టేషన్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 50 మంది స్వల్ప గాయాలతో బయట పడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి అందులో ఉన్నవారిని బటకి తీసి స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో నాంపల్లి స్టేషన్ లో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.

ఈ ఘటనలో ప్రయాణికులకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలాపారు. చెన్నైలోని డాక్టర్ ఎం.జీ. రామచంద్రన్ సెంట్రల్ స్టేషన్ నుంచి బయలుదేరిన చార్మినార్ ఎక్స్ప్రెస్ నాంపల్లికి చేరుకుని స్టేషన్లో ప్రవేశించేటప్పుడు ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ప్లాట్ ఫామ్ నంబర్ 5 మీదికి వచ్చిన అనంతరం పట్టాలు తప్పి అక్కడ గోడకు గుద్దుకుందని అన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.