Telangana

తప్పుడు ప్రచారాలపై స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే…

WhatsApp Image 2024-04-12 at 5.12.08 PM

పార్టీ మారుతున్నారన్న వార్తలపై ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఎట్టకేలకు ఖండించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… ఎట్టి పరిస్థితుల్లో నేను బీఆర్ఎస్ పార్టీని విడిచి ఎక్కడికి వెళ్లబోయేదిలేదని గట్టిగా నొక్కి చేప్పారు. నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం బీఆర్ఎస్‌ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేసారు. ఎవరో చేసిన ఆరోపణలను పట్టించుకోవలసిన అవసరం ఆమె అన్నారు. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నాడన్నారు. కాంగ్రెస్ నేతలు ముందు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలని ఆమె అన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

congress-leader-revanth-reddy-addresses-a-press-755234
Telangana

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయబోతున్నా… -రేవంత్ రెడ్డి –

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ లో కాంగ్రెస్ విజయం సాదిస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక సమావేశంలో తెలిపారు. నాయకులు, కార్యకర్తలు సంబరాలు
OIP (6)
Telangana

పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలలో కాంగ్రెస్‌ ముందంజ…

పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలలో కాంగ్రెస్‌ ముందంజలో కొనసాగుతోంది. ఉద్యోగుల్లో కూడా అధికార పార్టీ బీ.ఆర్‌.ఎస్‌. పై వ్యతిరేకత కనిపిస్తుంది. ఉమ్మడి ఖమ్మం పది స్థానాల్లోనూ కాంగ్రెస్‌ ముందంజలో