Telangana

ఢిల్లీకి వెళ్తున్న తెలంగాణ సీ.ఏం. రేవంత్ రెడ్డి…

Revanth-reddy-modi

రేపు సాయంత్రం ఢల్లీలో జరిగే సీడబ్ల్యుసీ సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం 5:30గంటలకు ఢిల్లీకి శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయలదేరి వెళ్లారు. ఆయనతో పాటు దామోదర్ రాజ నరసింహా, చల్లా వంశీచంద్ రెడ్డి కూడా వెళ్లినట్లు సమాచారం. ఈ సమావేశంలో క్యాబినెట్ విస్తరణ, పీ.సీ.సీ. చీఫ్ పదవితో పాటు, కార్పోరేషన్ పదువులపై అధిష్ఠానంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నట్లు తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

congress-leader-revanth-reddy-addresses-a-press-755234
Telangana

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయబోతున్నా… -రేవంత్ రెడ్డి –

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ లో కాంగ్రెస్ విజయం సాదిస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక సమావేశంలో తెలిపారు. నాయకులు, కార్యకర్తలు సంబరాలు
OIP (6)
Telangana

పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలలో కాంగ్రెస్‌ ముందంజ…

పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలలో కాంగ్రెస్‌ ముందంజలో కొనసాగుతోంది. ఉద్యోగుల్లో కూడా అధికార పార్టీ బీ.ఆర్‌.ఎస్‌. పై వ్యతిరేకత కనిపిస్తుంది. ఉమ్మడి ఖమ్మం పది స్థానాల్లోనూ కాంగ్రెస్‌ ముందంజలో