Exclusive

టీ.డీ.పీ. పార్టీ బహిరంగ సభ విజయవంతం…

71R5fGMo8+L._SL1500_

తుని నియోజకవర్గంలో గురువారం టీ.డీ.పీ. పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంద్ర రాష్ట్ర మాజీ సీ.ఎం. నారా చంద్రబాబు నాయుడు ఆద్వర్యంలో తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా బహిరంగ సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాసబాబా, మాజీ జడ్పీటీసీ నురుకుర్తి వెంకటేశ్వర రావు, తదితరులు మాట్లాడుతూ… ఈ సభకు వచ్చి విజయవంతంచేసిన ప్రతీ తెలుగు వాడికి ద్యన్యవాదాలు తెలిపారు. జరగబోయే ఎన్నికల్లో జనసేన-టీడీపీ కలిసి సరికొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.