రాష్ట్ర మాల మహగర్జన అధ్యక్షుడు దానం లజర్ బాబు జనసేన పార్టీ లో చేరినట్లు వెల్లడించారు. హైదరాబాద్ రాష్ట్రం జూబ్లి హిల్స్ లో గల జనసేన పార్టీ ఆఫిస్ లో జనసేన ప్రధాన కార్యదర్శి అయిన కొనిదల నాగబాబు సమక్షంలో ఆయన పార్టీ లో చేరాడు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… తేదేపా ను వీడి జనసేన లోకి చేరినట్లు తెలిపారు. 2024 లో జరగబోయే ఎన్నికల్లో టీ.డీ.పీ., జనసేన గెలుపుకు కృషి చేస్తానని లాజర్ తెలియచేసారు.
జనసేన పార్టీకి చేరిన రాష్ట్ర మాల అధ్యక్షుడు…

