Political

జనసేన తెలుగుదేశం భారీ బహిరంగ సభకు కమిటీల నియామకం…

Will-Jana-Sena-split-anti-government-vote

ఈ నెల 28వ తేదీన జనసేన తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం దగ్గర నిర్వహించే భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభను విజయవంతంగా నిర్వహించేందుకు ఆరు కమిటీలను నియమించారని జనసేన అధ్యక్షులకు రాజకీయకార్యదర్శి పి.హరిప్రసాద్ వెళ్లడించారు.

1) లాజిస్టిక్స్ కమిటీ:

పంతం నానాజీ, షేక్ రియాజ్, వై.శ్రీనివాస్, చన్నమల్ల చంద్రశేఖర్, అమ్మిశెట్టి వాసు, మండలి రాజేష్ లను నియమించారు.

2)రవాణా, పార్కింగ్ కమిటీ:

తాతంశెట్టి నాగేంద్ర, వాసిరెడ్డి శివప్రసాద్, మైఫోర్స్ మహేశ్, అడ్డాల నాగేశ్వర రావు, గర్భాన సత్తిబాబు, గల్లా తిమోతి, వికృతి శ్రీనివాస్, బోనం నాగేశ్వర్ లను నియమించినట్లు తెలిపారు.

3)మీడియా కమిటీ:

కరాటం సాయి, నల్లగోపుల చలపతి, బొలియాశెట్టి శ్రీకాంత్, సందు పవన్, గరికపాటి శివ శంకర్, ఎ.పోలేశ్వర మూర్తి, ఆళ్ళ హరి లను నియమించారని తెలిపారు.

4)మెడికల్ కమిటీ:

డా.బొడ్డేపల్లి రఘు, డా.పి.గౌతమ్, డా.చుండూరి మల్లీశ్వరి, డా.ఎం.కోటేశ్వర రావు, డా.ఎన్.బావాజీ, డా. రాపాక రమేశ్, డా. పిల్లా శ్రీధర్ లను నియమించారని ఆయన అన్నారు.

5)వాలంటీర్స్ కమిటీ:

బోడపాటి శివదత్, బి.శ్రీనివాస్ పట్నాయక్, సాకే పవన్ కుమార్, ఎ.విక్రమ్, అజయ్ వర్మ, కర్ణ కుమార్ లను నియమించారు.

6)క్యాటరింగ్ & హాస్పిటాలిటీ కమిటీ:

కత్తిపూడి బాబీ, మోకా నాని, రావాడ నాగు, కె.రామారావు, మేడిద దుర్గాప్రసాద్, ఎస్.పట్టాభిరామయ్య, మాగాపు వీర్రాజు, మెండా శివప్రసాద్ లను నియమించారని వెళ్లడించారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.