Viral

చేనేత కార్మికుడు సుబ్బారావు కుటుంబం మరణాలపై విచారణ చేపట్టాలి….

pawan-kalyan-confusing-those-journos_b_0606180800

ఉమ్మడి కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలో భూ రికార్డులు మార్చిన క్రమంలో చేనేత కార్మికుడు సుబ్బారావు కుటుంబం మరణించడం పలు సందేహాలు కలిగిస్తోందని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యన్ అన్నారు. వై.సీ.పీ. నాయకులు చేస్తున్న భూ దందాలకు పేదలు బలైపోతున్నారని ఆగ్రహంచ వ్యక్తంచేసారు. చేనేత మగ్గం నడవక ఆర్థిక ఇబ్బందులతో ఉన్న ఆ కుటుంబానికి వారసత్వంగా వచ్చిన కొద్దిపాటి భూమి మీద హక్కులు లేకుండా చేసేశారని ఆరోపించారు. ఆ కుటుంబానికి చెందిన ఆస్తి వై.సీ.పీ. నాయకుల పేరు మీదకు ఎలా మారిపోయిందీ, సామూహిక మరణాలకు కారకులెవరో సమగ్ర విచారణ చేపట్టాలని ఆయన డిమెండ్ చేసారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.