మధురపూడి విమానాశ్రయంలో జ్యోతుల నేహ్రూ చంద్రబాబును మర్యాధపూర్వకంగా కలిసారు. రా కదిలి రా బహిరంగ సభను ఉమ్మడి తూర్పు గోదావరి జల్లాలో మండపేటలో ఘనంగా నిర్వహించారు. ఆ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు పాల్గొన్నారు. ఆ సభ ముగిసిన అనంతరం విమానాశ్రయంలో జ్యోతుల నెహ్రూ కలిసి మాట్లాడారు. తెలుగు దేశం పార్టీలోకి అనేక మందిని స్వాగతించడం పై ఆయన్ని అభినందించారు. అదేవిదంగా వచ్చే ఎన్నకల్లో మరింత కృషి చేయాలని సూచించారు.
చంద్రబాబు తో జ్యోతుల నేహ్రు…

