Political

కేంధ్ర పథకాలకు జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్లు….. – పురంధేశ్వరి –

Screenshot_20231229_113013

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తొలిసారిగా అమలాపురం విచ్చేసిన సందర్భంగా ఈదరుపల్లి నుండి భారీ ర్యాలీగా పార్టీ కార్యాలయానికి తరలివెళ్లారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉపాధి హామీ పథకం కోసం కేంద్ర 200 కోట్ల రూపాయలు నిధులు కేటాయించారని బీజేపీ నిత్యం ప్రజలకోసం ఆలోచించే పార్టీ అని ఆమె తెలిపారు.కేంధ్రం ప్రవేశపెట్టిన పథకాలు ను జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్లు వేసుకుని తన పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నడని ఎద్దేవ చేశారు. జనసేన బీజేపీ కలిసి ఉన్నాయని పురంధేశ్వరి తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.