సాధారణ బదిలీలలో భాగంగా మచిలీపట్నం ఆర్డీవోగా పనిచేస్తున్న ఈట్ల కిషోర్ కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా, జాయింట్ కలెక్టరు ఎస్. ఇలక్కియ, డీఆర్వో కె శ్రీధర్ రెడ్డి లను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన కాకినాడ ఆ.ర్డీ.వో. కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీవో కార్యాలయ పరిపాలన అధికారి జీ వరహాలయ్య, ఇతర సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
కాకినాడ ఆ.ర్డి.ఓ. గా ఈట్ల కిషోర్ బాధ్యతల స్వీకరణ…
