కేవలం ఉపాధ్యాయులు దాచుకున్న PF, APGLI, సంబంధిత సొమ్ము ఇవ్వమని విజయవాడ అడగడానికి వెళ్లినవారిని ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం అడ్డుకోవడం సమంజసం కాదని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. D. A లు ఇస్తామన్నవి ఇవ్వండి అని అడుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని తమ ఆవేదన వెళ్లిబుచ్చారు.
ఉపాధ్యాయుల పీ.ఎఫ్., ఏ.పీ.జీ.ఎల్.ఐ. సొమ్ము ఇవ్వండి…
