ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఫిరోజాబారద్ నగరంలో ఉన్న హన్సావాహిని పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న విద్యార్థి హటాత్తుగా గుండెపోటుతో క్రింద పడి అక్కడిక్కడే మృతి చెందాడు. పాఠశాలలో మద్యాహన సమయంలో విద్యార్థులందరూ ఆడుకుంటున్నారు. అదే సమయంలో ఒక విద్యార్థి ఆడుకుంటు క్రిందపడిపోయాడు. వెంటనే చిన్నారిని ఆసుపత్రికి తరలించారు కాగా డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.
ఉత్తర్ ప్రదేశ్ హన్సవాహిని పాఠశాలలో ఘోర విషాదం…

