కాకినాడ జిల్లా పిఠాపురంలో అనుమతులు లేకుండా తరలిస్తున్న బంగారన్ని అధికారులు పట్టుకున్నారు. గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద AP39TY6853 గల వాహనం విశాఖ నుండి కాకినాడ కు బంగారాన్ని నమూతలు లేకుండా తరలిస్తుండం తో తనికిల్లో భాగంగా ఈ వాహనం పట్టుబడింది. గత నెల ఏప్రిల్ 13న ఇదే వాహనం మూడు కోట్లు విలువగల బంగారాన్ని తరలిస్తూ గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద పట్టడంతో తాజాగా ఈరోజు అదే గొల్లప్రోలు టోల్ ప్లాజా అధికారుల కంటపడింది. సుమారు 17 కోట్ల విలువగల బంగారతో పట్టుబడింది. వాహనాన్ని అధికారులు పిఠాపురం తహసిల్దార్ కార్యాలయానికి తరలించి, అధికారుల సమక్షంలో బంగారాన్ని సీజ్ చేసి కాకినాడ ట్రెజరీ ఆఫీస్ కు తరలించారు.
అదే బండిలో బంగారం…!!!
