WhatsApp Image 2024-03-03 at 6.02.23 PM Viral

15 ఏళ్లుగా మోసం చేశారు…

2009 నుండి ఏటిమొగలో చేపల వేటనే జీవనాధారంగా చేసుకున్న మత్స్యకారులకు ఓ ఎన్ జి సి సంస్థ నష్టపరిహారం అందించాల్సి ఉందని జనసేన పార్టీ కాకినాడ సిటీ ఇంచార్జ్ ముత్తా శశిధర్‌ పేర్కొన్నారు. కాకినాడ యాంకరేజీ పోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఓఎన్జిసి బాధితుల పోరాట శిబిరం వద్ద జరుగుతున్న ఆందోళన కార్యక్రమానికి ముత్తా హాజరై మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మత్స్యకారులు మాట్లాడుతూ కాకినాడ సముద్ర తీరానికి 60 కిలోమీటర్ల దూరంలో […]

dc-Cover-q062esvb4t27irc41gb7i9to53-20160521013039.Medi (1) Exclusive

త్వరలో కాకినాడలో రాష్ట్ర సదస్సు…!!! -తాటిపాక మధు-

ఇటీవల కాకినాడ సముద్ర తీర ప్రాంతంలో ఓ.ఎన్.జీ.సీ. గ్యాస్ వెలికితీత పనులు చేపట్టడంతో ఎటిమోగ, తదితర గ్రామాల మత్యకారలకు నష్ట పరిహారం ఇచ్చి వారిని ఆదుకోవాలని కాకినాడ జిల్లా అభివృద్ధి పోరాట కమిటీ చైర్మన్, సీ.పీ.ఐ. రాష్ట కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మత్యకారులను ఆదుకోవాలని కాకినాడలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని డిమెండి చేయడం అభినందనీయం అన్నారు. ఈదే అంశం పై సీ.పీ.ఐ. రౌండ్ టేబుల్ సమావేశము […]