దళితులను నట్టేట ముంచుతున్న వైసీపీ ప్రభుత్వం..
దళిత ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం నేడు దళితులను నట్టేట ముంచి, దళితులను చంపిన వారికి వైసీపీ ప్రభుత్వం ఉన్నత పదవులు కనిపిస్తున్నాదని, మాజీ మంత్రివర్యులు నక్కా ఆనందబాబు, కే.ఎస్ జవహర్, అఖిలపక్ష నాయకులు తాటిపాకు మధు, దువ్వ శేషుబాబ్జి ఆవేదన వ్యక్తం చేసారు. దళిత సోదరుడు వీధి సుబ్రహ్మణ్యంను హత్య చేసిన ఎమ్మెల్సీ అనంత బాబు బెయిల్ రద్దుచేసి జైల్లో ఉంచాలని, అదేవిధంగా రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కోరుతూ కాకినాడ సిటీ […]
