WhatsApp Image 2024-02-27 at 10.31.45 AM Political

కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేనలో చేరిక…

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి చెందిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేన పార్టీలో చేరారు. హైదరాబాద్ లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పార్టీ కండువాను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేయాలని సూచించారు. ఈ చేరికతో పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పార్టీకి కొత్త ఉత్సాహం వస్తుందని ఆయన సేవలు పార్టీకి ఎంతో అవసరం అని అన్నారు. రాజకీయాల్లో సుబ్బారాయుడు అనుభవం జనసేన […]

OIP (15) Political

జనసేనలోకి ఇద్దరు కీలక నేతలు చేరిక…!!

పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ డీ.సీ.సీ.బీ. చైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు, ఆయన భార్య ఉమాదేవి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. భీమవరం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్లో పార్టీ నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా వీరిరువురికీ పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కాకినాడకు చెందిన మత్స్యకార నాయకులు మల్లాడి రాజేంద్ర ప్రసాద్ పార్టీలో చేరారు. […]

OIP (12) Crime

పశ్చిమ గోదావరి జిల్లాలో అక్రమ మద్యం సీజ్…

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం కాపవరంలో అక్రమ మద్యం నిల్వల తనిఖీల్లో రూ. 2.52 లక్షల విలువైన మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ నిల్వలు చేస్తున్నారనే సమాచారంతో ఎస్.ఈ.బీ. టీడీపీ మాజీ ఎమ్మె ల్సీ అంగర రామ్మోహన్ కు చెందిన రొయ్యల చెరువుల వద్ద ఉన్న గెస్ట్ హౌస్ ను సోదాచేసారు. ఆ తనిఖీల్లో రూ. 2.52 లక్షల విలువైన తెలంగాణ మద్యాన్ని కనిపెట్టినట్లు తెలిపారు. తనిఖీలలో 110 ఫుల్ బాటిళ్లు, 72 టిన్ […]

DMHO_OFFICE_d25b2b2bc4 Exclusive

ఆ నోటిఫికేషన్లను వెంటనే నిలివేయండి… -డి.యం.హెచ్.వో. శర్మిష్ట-

ఐ.డి.ఎస్.పి. నందు ఖాళీగా ఉన్న ఎసిడెమియాలజిస్ట్ ఉద్యోగాల భర్తీ కొరకు ఒక సంవత్సరం పాటు ఒప్పంద ప్రాతిపదికన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి పూర్వపు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వారి అధీనంలో పనిచేయుటకు అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. అందుకు సంబందించిన నియామకాలన్ని ప్రభుత్వం ఆదేశానుసారం వారు ఏర్పాటుచేసిన ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా మాత్రమే జరుపుటకు నిర్ణయించడంజరిగింది. ఇప్పటికే నోటిఫికేషన్ ఏమైనా ఇచ్చిన యెడల నిలపాలని కమీషనర్, హెల్త్ […]

00_613a0bdc7d662 Viral

పశ్చిమ గోదావరి జిల్లలో ఘోర రోడ్డు ప్రమాదం…

పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోడేరు వెళ్తున్న ఒక సర్వీస్ ఆటో ప్రమాదవశాత్తు బోల్తాపడడంతో ఆ ఆటోలో ఉన్న వారిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. దానితో పాటు మరొక ఐదుగురు తీవ్రగాయాల పాలయ్యారు. అక్కడ స్థానికులు వెంటనే స్పందించి వారిని ఆటోనుంచి మయట్లకు తీసి దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి కరలించారు. మృతి చెందిన వారు ముత్యాలపల్లికి చెందిన వాసుదేవ, నాగరాజుగా పోలీసులు తెలిపారు. వారందరూ తూర్పుపాలెంలో జరుగుతున్న ఆసరా […]