భారతదేశంలో తుఫాను అలర్ట్…
బంగాళాఖాతంలో ఏర్పడే తీవ్ర తుఫాను రానున్న రోజుల్లో భారతదేశంలోని అనేక పశ్చిమ రాష్ట్రాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముంబైకి చెందిన వాతావరణ పర్యవేక్షణ సమూహం, ముంబై నౌకాస్ట్ తాజా అప్డేట్ల ప్రకారం… ఈ తుఫాను మే 23 నుంచి 27 మధ్య ప్రభావం చూపుతుందని తెలిపారు. ప్రస్తుతం తుఫాను తీవ్రతరం అవుతోందని, పశ్చిమ దిశగా పురోగమించే ముందు భారతదేశ తూర్పు తీరంలో ల్యాండ్ఫాల్ చేస్తుందని అంచనా వేయబడింది. తుఫాను తీరం గుండా […]


