WhatsApp Image 2024-01-25 at 7.20.12 AM Kakinada

తాగునీరు కోసం కాకినాడ ప్రజలు వెతుకులాట…

కాకినాడ నగరంలో నాలుగు రోజులుగా చుక్క తాగునీరు లేక ప్రజలు అల్లాడి పోతుంటే జిల్లా యంత్రాంగం పట్టించుకోవడం లేదని తెలుగు దేశం పార్టీ మాజీ కార్పొరేటర్లు ఓమ్మీ బాలాజీ, తుమ్మల రమేష్ లు ఆవేదన వ్యక్తంచేశారు. తాగునీటి తో ఇబ్బందులు పడుతున్న దుమ్ములు పేట, సంజయ నగర్, పర్లోపేట ప్రాంత వాసులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నగర పాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్, జిల్లా కలెక్టర్ డా. కృతిక శుక్లా కు వినతి పత్రం అందజేడంతో […]