WhatsApp Image 2024-01-20 at 3.46.40 PM Exclusive

తృటిలో తప్పిన ప్రమాదం…

చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ లో కలకలం రేగుంది. ఏ.టీ.సీ. తో పైలట్‌ కు సమన్వయ లోపం సంబవించిదని తెలిపారు. పైలట్‌ నిర్దేశించిన మార్గంలో వెళ్లకుండా రాంగ్‌ రూట్‌ లో వెళ్తున్నట్టు ఏ.టీ.సీ. హెచ్చరించింది. ఏ.టీ.సీ. హెచ్చరికలతో హెలికాప్టర్‌ వెనుదిరిగింది. చంద్రబాబు విశాఖ నుంచి అరకు సభకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. చివరకి చంద్రబాబు అరకు చేరుకున్నారు.

OIP (6) Political

ప్రధాని ప్రర్యటనలో ఎటువంటీ లోపాలుండకూడదు… -సి.ఎస్. డా. జవహర్ రెడ్డి-

ప్రధానమంత్రి నరేంద్ర మోడి సత్యసాయి జిల్లా పాలసముద్రంలో పర్యటించనున్నట్టు వెళ్లడించారు. ఈ పర్వటనకు రాష్ట్ర గవర్నర్, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పాల్గొనే అవకాశం ఉన్నందుని తెలిపారు. ఇందులో భాగంగా వారికి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని సి.ఎస్. డా. జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ప్రధాని పర్యటనకు సంబంధించి భద్రత, రవాణా, వసతి, వైద్య సేవలు వంటివి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా చూడాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. జిల్లా యంత్రాంగం సమన్వయంతో అవసరమైన చోట్ల […]

Prime_Minister_of_India_Narendra_Modi Exclusive

మోడి జిల్లా పర్యటనపై సి.ఎస్. సమీక్షించిన…!!!

ప్రధానమంత్రి నరేంద్ర మోడి ఈ నెల 16న సత్యసాయి జిల్లా పాలసముద్రంలో పర్యటించనున్నట్టు వెళ్లడించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై విజయవాడ సి.ఎస్. క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కె.ఎస్. జవహర్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సి.ఎస్. మాట్లాడుతూ… ప్రధాని పర్యటనకు పటిష్టమైన భద్రతా చర్యలతో పాటు పర్యటన విజయవంతానికి కట్టుదిట్టమైన విస్తృత ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. తాత్కాలికంగా ఖరారైన ప్రోగ్రాం ప్రకారం ఈ నెల 16న మధ్యాహ్నం […]

IMG-20231107-WA0016 Political

రేపటి విద్యాసంస్థల బంద్ కు సీ.పీ.ఐ. మద్దతు… -తాటిపాక మధు-

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపాలని, ఉక్కు పరిశ్రమ కార్మికులు,కార్మిక సంఘాలు నిరవధికంగా నిర్వహిస్తున్న పోరాటం నవంబర్ 8 వతేది కి 1000 రోజులు పూర్తవుతున్న సందర్భంగా, విశాఖ ఉక్కు పరిరక్షణకై,కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని కోరుతూ నవంబర్ 8న వామపక్ష విద్యార్థి,యువజన సంఘాలు కే.జి. టు పీ.జి. వరకు విద్యాసంస్థల బందుకు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్ కు సిపిఐ సంపూర్ణ మద్దతు.