వియత్నాం అగ్రనేత గుయెన్ ఫు కన్నుమూత…
వియత్నాం అధికార కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు దేశంలోని అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకుడు న్గుయెన్ ఫు ట్రోంగ్ నెలల తరబడి అనారోగ్యంతో భాదపడుతూ… శుక్రవారం నాడు మరణించినట్లు అధికారిక మీడియా శుక్రవారం తెలిపింది. ఆయన వయస్సు 80 సంవత్సరాలు. పార్టీ సెంట్రల్ కమిటీ ప్రధాన కార్యదర్శి న్గుయెన్ ఫు ట్రోంగ్ వృద్ధాప్యం, తీవ్రమైన అనారోగ్యం కారణంగా 108 సెంట్రల్ మిలిటరీ హాస్పిటల్లో జూలై 19, 2024న 13:38 గంటలకు కన్నుమూశారని న్హాన్ డాన్ వార్తాపత్రిక […]
