shanmukh-jaswant Crime

గంజాయితో పట్టుబడ్డ ప్రముఖ యూట్యూబర్…!!!

ప్రముఖ యూట్యూబర్ షణ్ముక్ గంజాయితో పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసులు ఒక కేసు విచారణలో భాగంగా బిగ్ బాస్ ఫేమ్ షణ్ముక్ ఇంటికి వెళ్లగా వారి దగ్గర గంజాయి దొరికింది. దానితో తనని తన సోదరుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి.. మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని సంపత్ వినయ్ పై మోనిక అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దానితో అతడిని విచారణ చేయడానికి పోలీసు అధికారులు తన ఇంటికి వెళ్లారు. ఇంట్లో […]

WhatsApp Image 2024-02-22 at 10.43.36 AM Viral

ఆ జిల్లాల్లో రైతులకు అలర్ట్…!!!

పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని అనుకొని వున్న పరిసరాల్లో ఒక ఆవర్తనం ఏర్పడిందని అంబటి శివప్రసాద్ తెలిపారు. దీని వలన తమిళనాడు నుంచి ఒరిస్సా వరకు వున్న తీరం వెంబడి తేమ భారత భూభాగంలో కి చేరుతుందని అన్నారు. దీని వలన 24, 25, 26 తేదీలలో తమిళనాడు నుంచి ఒరిస్సా వరకు వున్న తీరం లోని జిల్లాల్లో అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ మరియు తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కానీ జల్లులు […]

WhatsApp Image 2024-02-21 at 4.45.37 PM Viral

పౌల్ట్రీ పరిశ్రమను వనికిస్తున్న బర్డ్ ఫ్లూ…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వ్యాది పౌల్ట్రీ పరిశ్రమలను వనికిస్తోంది. బర్డ్ ఫ్లూ తో భారీగా కోళ్లు మృతి చెందాయి. గత వారం నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూతో పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోయినట్లు వెళ్లడించారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం చికెన్ దుకాణాలను మూసివేయాలని ఆదేశాలిచ్చారు. పౌల్ట్రీలు ఎక్కువగా ఉండే కృష్ణా, గోదావరి జిల్లాలతో పాటు విదేశీ పక్షులు వచ్చే నెల్లూరు, ప్రకాశం, కడప, అనంతపురం జిల్లాల్లో రాపిడ్ రెస్పాన్స్ టీమ్లను ఏర్పాటు చేసి నమూనాలు […]

covid Viral

భారత్ లో 105 కొత్త కోవిడ్ కేసులు నమోదు…

గడిచిన 24 గంటల్లో భారతదేశంలో కొత్తగా 105 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. కొత్త ఇన్ఫెక్షన్ల కేసుల చేరికతో దేశం మొత్తం 4,50,28,268కి పెరిగింది. ఇందులో JN-1 కోవిడ్ వేరియంట్ కేసులు కూడా ఉన్నాయని వెళ్లడించింది. కొత్త కేసుల్లో కర్ణాటకలో అత్యధికంగా 18 కేసులు, మహారాష్ట్ర 16 మరియు రాజస్థాన్ 13 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్‌లలో ఒక్కొక్కటి 11 కేసులు నమోదయ్యాయని తెలిపింది. మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, […]

YS-Sharmila-to-recommence-padayatra Viral

వై.ఎస్. షర్మిల సంచలన వ్యాక్యలు…!!!

రాప్తాడులో జరిగిన సిద్ధం బహిరంగ సభలో వై.సీ.పీ. మూకలు ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ శ్రీ కృష్ణ పై, అదేవిదంగా కర్నూల్ లో ఈనాడు పత్రిక కార్యాలయం మీద చేసిన దాడులు అమానుషమని కాంగ్రెస్ పార్టీ ఏ.పీ.సీ.సీ. చీఫ్ షర్మిలా అన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఇవి ఉద్దేశ్య పూర్వకంగానే చేస్తున్న దాడులని ఈ ఘటనలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. పత్రికా స్వేచ్ఛను వై.సీ.పీ. హరిస్తుందనడానికి ఈ దాడులే నిదర్శనమన్నారు. నిజాలను జీర్ణించుకోలేక నిందలు మోపడం, ప్రత్యక్ష దాడులకు […]

WhatsApp Image 2024-02-20 at 9.30.40 PM Viral

చంద్రశేఖర్ రెడ్డి పై అండ్రాజు శ్రీనివాసరావు ఫైర్…!!!

కాకినాడ సిటీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అగ్నికుల క్షత్రియ జాతి గురించి అవమానకరంగా మాట్లాడడాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీ.సీ. సెల్ కార్యదర్శి అండ్రాజు శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. కైకలూరు నియోజకవర్గం కలిదిండి మండలం మట్టగుంట గ్రామంలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాకినాడ సిటీలో 45 వేల పైబడి అగ్నికుల క్షత్రియ ఓటర్లతో మద్దతుతో గెలిచి అదే సామాజిక వర్గాన్ని […]

WhatsApp Image 2024-02-20 at 8.16.44 AM Political

ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలి…!!!

మత్స్యకార జాతిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి బుద్ధి చెప్పాలని అలాగే నగరంలో ఉన్న అర్హులైన మత్స్యకారులకు సంక్షేమ పథకాలు అందించాలని జనసేన మత్స్యకార వికాస విభాగం సమావేశం డిమాండ్ చేసింది. స్థానిక సినిమా రోడ్డు లో ఉన్న ఒక ప్రైవేటు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం మత్స్యకార వికాస విభాగ సమావేశం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు మల్లాడి రాజు అధ్యక్షతన జరిగింది.

WhatsApp Image 2024-02-19 at 4.06.28 PM Viral

ఎన్.ఎఫ్.సి.ఎల్. ఆస్తులపై ఈ.డి. విచారణ జరపాలి…

కాకినాడలో రెండు నెలలుగా ఎన్.ఎఫ్.సి.ఎల్. సంస్థలో జరుగుతున్న సంఘటనలపై వివిధ పత్రికల్లో వార్తలు వస్తున్నప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం, ఎన్.ఎఫ్.సి.ఎల్. సంస్థ, గ్రీన్-కో సంస్థ ఎందుకు నోరు మెదపడంలేదని సి.పి.ఐ. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు ప్రశ్నించారు. దీనిని బట్టి ఎన్.ఎఫ్.సి.ఎల్. లో పెద్ద కుంభకోణం జరుగుతుందని దీనిపై ఈ.డి. సమగ్ర విచారణ జరపాలని మధు డిమాండ్ చేశారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక పి.ఆర్. భవన్లో కరపత్రాలను ఆవిష్కరించి అనంతరం ఎన్.ఎఫ్.సి.ఎల్., కోరమండల్ పరిశ్రమల వద్ద ఉద్యోగులకు […]

OIP (11) Crime

డ్రగ్స్ వినియోగదారుల పై ప్రత్యేక దృష్టి పెట్టాలి… -కలెక్టర్ కె .మాధవీలత-

తూర్పు గోదావరి జిల్లాను మాదకద్రవ్యాలు వినియోగ రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో సంబంధిత సమన్వయ శాఖ అధికారులు కృషి చేయాలని, ఎన్నికల నేపథ్యంలో మరింత నిఘా పెట్టాల్సిన అవసరం ఉంటుందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత, ఎస్పీ పి. జగదీష్ అధ్యక్షతన జిల్లా స్థాయి జాతీయ ఔషధ డిమాండ్‌ తగ్గింపు ఎన్‌.సీ.ఓ.ఆర్‌.డీ. కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… […]

WhatsApp Image 2024-02-19 at 1.49.18 PM Viral

కాలువలోకి దూసికెళ్లిన కారు…

డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పి. గన్నవరం మండలంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక బెల్లంపూడి వద్ద వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ఒక బైక్‌ను ఢీకొట్టి కాల్వలోకి దూసుకెళ్లింది. అదే మార్గం గుండా వెళ్తున్న ఒక కానిస్టేబుల్ వెంటనే స్పందించి అక్కడున్న స్థానికుల సహాయంతో కాల్వలో దూకి కారు డోర్లు తెరిచి లోపలున్న ఏడుగురిని బయటకు తెచ్చి కాపాడారు. కానిస్టేబుల్ చేసిన పనికి అక్కడున్నవారంతా అభినందనలు తెలిపారు.