yamuna-expressway-759 Viral

భోజ్పూర్ చిత్ర పరిశ్రమలో విషాదం…

బీహార్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక కైమూర్ జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో 9 మంది చనిపోయారు. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసు సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో భోజ్పూర్ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుల్లో భోజ్పురి చిత్ర పరిశ్రమకు చెందిన నలుగురు ప్రముఖులు ఉన్నారని అధికారులు వెళ్లడించారు. నటీమణులు, సింగర్లు ఛోటూ పాండే, సత్యనటీమణులు ఆంచల్, సిమ్రాన్ శ్రీవాస్తవ, ప్రకాశ్ మిశ్రా ఈ […]

istockphoto-488596704-612x612 Viral

జూ సింహల పేర్ల వివాదంపై త్రిపుర అధికారి సస్పెన్షన్‌…

జూ సింహానికి వరుసగా అక్బర్, సీత అని పేరు పెట్టడంపై వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో త్రిపుర ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వన్యప్రాణి మరియు పర్యావరణ పర్యాటకం ప్రబిన్ లాల్ అగర్వాల్‌ను సస్పెండ్ చేసింది. ఈ పేర్లు మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని వీ.హెచ్‌.పీ. కలకత్తా హైకోర్టుకు ఫిర్యాదు చేయడంతో సస్పెన్షన్ వేటు పడింది. జంతు మార్పిడి కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 12న త్రిపురలోని సెపాహిజలా జూ నుండి సింహం […]

OIP (22) Viral

జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం…

కాకినాడ జిల్లా జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక ప్రత్తిపాడు పాదాలమ్మ గుడి సమీపంలో సోమవారం తెల్లవారుజామున రోడ్డు పక్కగా ఆగి టైర్ మార్చుకుంటున్న లారీ డ్రైవర్స్ మరియు క్లీనర్ ను గుర్తు తెలియని బస్ వచ్చి వేగంగా గుద్దింది అదే దారిలో ఉన్న షోల్డర్ సైడ్ వున్నా బెగ్గర్ ను కూడా గుద్ది వెళ్లిపోయింది. ఇందులో మొత్తం 4 గురు చనిపోయారు. ఇద్దరు డ్రైవర్స్, ఒక క్లీనర్ మరియు బెగ్గర్ ఉన్నట్లు […]

WhatsApp Image 2024-02-25 at 5.24.09 PM Exclusive

ఈ.ఎస్.ఐ.సి. హాస్పిటల్ ను ప్రారంభించిన ప్రధాని…

కాకినాడలో ఈ.ఎస్.ఐ. హాస్పిటల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పూర్తి కావడానికి సహకరించిన ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ కి, అప్పటి కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగవర్ కి బీ.జే.పీ. జిల్లా అధ్యక్షుడు చిలుకూరు రామకుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు. మోడీ అధికారం చేపట్టిన నాటి నుంచి కాకినాడ పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని ఈరోజు కాకినాడలో కార్మికుల సంక్షేమం కోసం 113 కోట్ల రూపాయలతో నిర్మాణం చేసిన […]

WhatsApp Image 2024-02-25 at 4.39.44 PM Viral

లక్ష బస్తాల ప్రభుత్వ వడ్ల కుంభకోణం…

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రి పీ.ఏ. నిరంజన్ తన చేతి వాటం చూపించారు. వనపర్తి జిల్లాలో లక్ష బస్తాల సీ.ఎం.ఆర్‌. ధాన్యం కుంభకోణానికి పాల్పడ్డాడు. సీ.ఎం.ఆర్‌. ధాన్యం తీసుకున్న రైస్‌ మిల్లర్లు తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా లక్ష ధాన్యం బస్తాల పైగా దాచారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా మంత్రి అనుచరులు పెద్ద కొత్తపల్లి మండలం పెద్ద కార్పాముల గ్రామానికి చెందిన కొంతమంది హమాలీల సాయంతో ఆ ధాన్యాన్ని దొంగిలిస్తూ పట్టుబడి అక్కడి […]

1000023928 Viral

కాకినాడం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం… వ్యక్తి మృతి…

కాకినాడ జిల్లా కాకినాడలోని జగన్నాధపురంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైకు పై ఒక వ్యక్తిని జగన్నాధపురం ఐస్ ఫ్యాక్టరీ రోడ్డు వద్ద కారు ఢీకొట్టింది. దానితో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న స్థానిక ఒకటో పట్టణ పోలీసులు ఘటనా స్థాలానికి వెళ్లారు. మృతుడిని స్థానిక ఆసుపత్రి కి తరలించారు. పాత బస్టాండ్కు చెందిన కిలాడి పవన్ జగన్నాధపురం నుండి అన్నమ్మామట్టి సెంటర్ వైపు వెళుతుండగా ఎదురుగా వస్తున్న కారు గుద్దడంతో అక్కడికక్కడే […]

WhatsApp Image 2024-02-25 at 9.04.33 AM Viral

యూపీ రాష్ట్రంలో ఘోర విషాదం…

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక కాస్గంజ్లో భక్తులతో వెళ్తున్న ఒక ట్రాక్టర్ ట్రాలీ అదుపుతప్పి అక్కడే ఉన్న ఒక చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటణలో దాదాపు 15 మంది ధుర్మరణం చేందారు. స్థానికులు వెంటనే స్పందించి మృతులను బయటకు తీసారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటణా స్థలానికి చేరుకుని భాదితులను ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో 8మంది చిన్నారుగా గుర్తించారు. 40 మంది ఒకే సారి ప్రయాణించడంతో ట్రాక్టర్ అదుపు తప్పి ఈ ప్రమాదం […]

WhatsApp Image 2024-02-24 at 9.38.35 AM Exclusive

ఐ.టి. రంగాల్లో కాకినాడ ప్రగతి సాధించేదెప్పుడు… -పౌరసంక్షేమసంఘం-

కాకినాడ జిల్లా కేంద్రం నుండి సైయంట్ సాప్ట్ వేర్ కంపెనీ విశాఖకు తరలిపోవడం ప్రగతికి తిరోగమనంగా వుందని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. 2007లో సాప్ట్ వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన ఉమ్మడి ఆంధ్రాలోని 4టైర్-1 నగరాల్లో ఒకటిగా గుర్తించిన కాకినాడ సర్పవరం ఏ.పి.పి.ఐ.సి. ఇంక్యుబేషన్ సెంటర్లోకి 2013లో సాప్ట్ వేర్ సంస్థ వచ్చింది. కాని మౌలిక సదుపాయాలు కొరత, రోడ్లు, విద్యుత్ వంటి వసతులు లేక ప్రభుత్వ సహకారం అందక విసిగి […]

OIP (17) Crime

అనంతపురం జిల్లాలో గంజాయి పట్టవేత…

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో గంజాయి విక్రయించేవారిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. 6.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అక్రమ గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారంతో పోలీసులు అనంతపురం జిల్లాలో అన్ని ప్రాంతాలలో తనిఖీలు చేపట్టారు. అందులో భాగంగా గుంతకల్లు పట్టణంలో తనిఖీలు చేయగా ఒక వాహనంలో గంజాయి బయటపడింది. గంజాయిని విక్రేయించే ఏడుగురుని గుంతకల్లు ఒన్ టౌన్ పోలీసులు పట్టుకున్నారు. వారినుంచి 6.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ కే.కే.ఎన్. […]

WhatsApp Image 2024-02-23 at 3.11.29 PM Viral

జర్నలిస్టుల పై దాడులను ఖండించాలని…

జర్నలిస్టుల పై దాడులను ఖండించాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ధర్నా నిర్వహించారు. సి.పి.ఎం. జిల్లా కన్వీనర్ ఎం. రాజశేఖర్, జిల్లా కార్యదర్శి కె. బోడకొండ, ఎ.పి. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుమల శెట్టి నాగేశ్వరరావు, ఐ.ఎన్.టి.యు. ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్లూరి రాజు, ఏ.ఐ.టీ.యూ.సీ. జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, తదితరులు మాట్లాడుతూ… ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా జర్నలిస్టుల పై దాడులు పెరిగాయని అన్నారు. ప్రజలుఎదుర్కొంటున్న సమస్యలను […]