accident-1607428226 Viral

గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం… ముగ్గురు మృతి…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. స్థానిక ఏటుకూరు సమీపంలో లోడుతో ఉన్న ట్రాక్టర్ కారు ఢీ కొట్టుకున్నాయి. ఆ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడున్న స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని ప్రభుత్ర ఆసుపత్రికి తరలించారు. కంకర లోడుతో వేళుతండగా కారు గుద్దడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. మృతు చేందినవారు మంగళగిరికి చేందిన వారుగా గుర్తించినట్లు […]

BB1j7X1m Exclusive

కాంగ్రెస్ అభ్యర్థనల ధిక్కారంపై విచారణ…

రిపబ్లికన్లు ఆఫ్ఘనిస్తాన్ ఉపసంహరణ పత్రాల కోసం పదేపదే చేసిన అభ్యర్థనలను విస్మరించిన తర్వాత కాంగ్రెస్‌ను ధిక్కరిస్తూ విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్‌తో ముందుకు సాగుతున్నారు. గజిబిజి పరిపాలన 2021 నిష్క్రమణపై విచారణకు నాయకత్వం వహిస్తున్న ఛైర్మన్ మైఖేల్ మెక్‌ కాల్, హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీ మార్చి 7న ధిక్కార కథనాలపై మార్కప్ నిర్వహిస్తుందని ప్రకటించారు. వచ్చే గురువారం ధిక్కార విచారణను మేము గమనించాము అని ఛైర్మన్ చెప్పారు. పాక్షికంగా ప్రభుత్వ షట్‌ డౌన్‌ ను నివారించేందుకు […]

WhatsApp Image 2024-02-29 at 8.17.02 PM Viral

ఉపాధ్యాయులపై అక్రమ కేసులను తొలగించాలి… -ఏ.పీ. టీచర్స్ ఫెడరేషన్-

ఉపాధ్యాయులపై మోపిన అక్రమ కేసులను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఏలేశ్వరం ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఏ.పీ. టీచర్స్ ఫెడరేషన్ ఏలేశ్వరం పత్తిపాడు మండల శాఖల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం విజ్ఞాపన పత్రం డిప్యూటీ ఎమ్మార్వో రవి ప్రసాద్ కి అందచేసారు. ఈ సందర్బంగా ఏ.పీ.టీ.ఎఫ్. జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లబిల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ… ఐ.అర్. మధ్యంతర భృతి 30% ప్రకటించాలని, జీవో 117 రద్దు చేయాలని అన్నారు. పాత పెన్షన్ విధానం ఓ.పి.ఎస్. పునర్ధరించాలని,పెండింగ్ […]

WhatsApp Image 2024-02-29 at 5.17.56 PM Exclusive

మానవత్వం చాటుకున్న సానా సతీష్ బాబు…

ప్రముఖ సామాజికవేత్త సానా సతీష్ బాబు తన మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు. తుని నియోజకవర్గం కోటనందూరు మండలం పాతకొట్టం గ్రామస్తుడు కందికట్ల నూకరాజు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నాణ్యమైన వైద్యాన్ని పొందలేకపోతున్నారనే విషయం తెలుసుకున్న సానా సతీష్ బాబు నూకరాజు వైద్యాన్ని ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఈ మేరకు అతని కుటుంబ సభ్యులకు రూ. 50 వేల రూపాయిలు చికిత్స నిమిత్తం సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా అందజేశారు. […]

maxresdefault (10) Viral

జార్ఖండ్ రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం…

జార్ఖండ్ రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. స్తానిక జమ్హారా-కర్మతాండ్లోని కల్హరియా దగ్గర రైలు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా పెద్ద సంఖ్యలో ప్రయానికులకు తీవ్ర గాయలు అయ్యాయు. సమాచారం అందడంతో రైల్వే అధికారులు, రైల్వే పోలీసులు, స్థానిక అధికారులు సంఘటనా స్థలానికి హుటాహుటీన చేరుకున్నారు. ఆంగ్ ఎక్స్ ప్రేస్ రైల్లో మంటలు చెలరేగడంతో అందులో ఉన్న ప్రయాణికులు రైలు నుంచి దూకడంతో బెంగళూరు – భాగల్పూర్ ఎక్స్ప్రెస్ […]

WhatsApp Image 2024-02-28 at 9.52.05 AM Viral

మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి…

దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలయినా నేటికీ మాదిగలకు అన్ని రాజకీయ పార్టీలు అన్యాయం చేస్తూ వస్తున్నాయని ఎం.ఆర్.పి.ఎస్. రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బుంగ సంజయ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తమకు రాజకీయ ప్రాధాన్యత కల్పించే విషయంపై పాలక ప్రభుత్వాల కళ్ళు తెరిపించేందుకు మార్చి 7వ తేదీన రావులపాలెంలో మాదిగ రాజకీయ చైతన్య మహాసభ నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో కేవలం ఒక ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి మొత్తం మాదిగలను […]

1036056-sharmila Exclusive

క్రీడలపై వై.సీ.పీ. క్రీనీడలు తీవ్రంగా ఖండిస్తున్నాం… -షర్మిలా రెడ్డి-

అన్నింటిలో నీచ రాజకీయాలు ఆడుతున్న వైసీపీ వాళ్ళు ఇప్పుడు క్రీడలపై కూడా వారి దౌర్భాగ్య రాజకీయాలను చూపిస్తున్నారని ఏ.పీ.సీ.సీ. చీఫ్‌ వై.ఎస్. షర్మిలా రెడ్డి విమర్శించారు. ఇంతకంటే దారుణమయిన విషయముంటుందా అని ప్రశ్నించారు. అధికారమదంతో రాష్ట్రప్రతిష్ఠను అన్నివిధాలుగా నాశనం చేసిన వీళ్ళు ఇంకా ఎంత లోతులకు దిగజార్చుతారో మనం ఊహించలేమని అన్నారు. ఆడుదాం ఆంధ్ర అంటూ రెండు నెలలు సినిమా స్టంట్స్ చేయించిన వైసీపీ నేతలు అసలు ఆడుతున్న ఆటలు ఇవేనా? అని ప్రశ్నించారు. ఆటగాళ్ల భవితను, […]

WhatsApp Image 2024-02-27 at 12.21.15 PM Viral

విశాఖలో ఘోర అగ్ని ప్రమాదం…

విశాఖ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక గాజువాకలోని ఆకాష్ బైజూస్ విద్యా సంస్థలో భారీగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థాలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు. జరిగిన ప్రమాదానికి కారణాలు తెలియాల్సివుంది.

andhra-pradesh-assembly- Viral

ఆ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ అనర్హత వేటు…!!!

ఫిరాయింపులకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, అధికార యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వై.ఎస్‌.ఆర్‌.సి.పి. మరియు ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. వై.ఎస్‌.ఆర్‌.సి.పి. పిటిషన్‌పై మద్దలగిరి, కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్‌లు దాఖలు చేసిన పిటిషన్‌పై అనర్హత వేటు పడిన సభ్యుల్లో ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఉన్నారు. టీ.డీ.పీ. కి చెందినఅనర్హత వేటు […]