AA1m9t0h Viral

ఢిల్లీలో పేద ప్రజల పరిస్థితులపై ధ్వజమత్తిన ఎల్‌.జీ. …

ఈశాన్య ఢిల్లీలోని షహదారాలోని ఒక కాలనీలో ప్రజలు నివసిస్తున్న దుర్భర పరిస్థితులపై లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా బుధవారం ధ్వజమెత్తారు. ఇతర ప్రాంతాలలో ఇలాంటి సమస్యలపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దృష్టికి తీసుకెళ్లిన ఒక రోజు తర్వాత ఈ సమస్యలు బయట పడ్డాయి. సక్సేనా మైక్రోబ్లాగింగ్ సైట్ Xలో షహదారాలోని కలందర్ కాలనీని సందర్శించిన చిత్రాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ… ప్రజలు “దయనీయమైన పరిస్థితులలో” జీవిస్తున్నారని చెప్పారు. ఏ.ఏ.పీ. ప్రభుత్వం నుంచి తక్షణ స్పందన లభించలేదన్నారు. మంగళవారం […]

WhatsApp Image 2024-03-06 at 3.31.25 PM Viral

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి…

నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఫిబ్రవరి 29 వ తేదీన పెళ్లి చేసుకున్న వదువువరులిద్దరూ షామీర్ పేటలో రిసెప్షన్ కాగా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. రోడ్డుపై ఉన్న లారీని వేగంగా ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్ అల్వాల్‌ కు చెందిన నూతన వధూవరులు బాలకిరణ్, కావ్య, బాలకిరణ్ తల్లిదండ్రులు లక్ష్మి, రవికుమార్ సహా మరో బాలుడు […]

BB1jnr7p Kerala

కేరళలో విషాదం…

కేరళలోని కొట్టాయం జిల్లాలో ముగ్గురు పిల్లలతో సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వారుంటున్న నివాసంలో ఆత్మ హత్య చేసుకుని శవమై కనిపించారు. ఆకలకున్నంకు చెందిన జేసన్ థామస్ తన భార్య, ముగ్గురు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. కొట్టాయంలోని పూవరాణి ప్రాంతంలో ఓ అద్దె ఇంట్లో కుటుంబం నివసించేది. జేసన్ తన భార్య మెరీనా బెన్నీ మరియు అతని ముగ్గురు పిల్లలు, నాలుగు, రెండు సంవత్సరాల వయస్సు మరియు ఏడు నెలల […]

_d2a6cd8e-1c20-11e7-aa2a-1591876ff7cf Viral

ఒడిశా రాష్ట్రంలో ఘోర విషాదం…!!!

ఒడిశా రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కేంద్రపరా జిల్లా అయిన రాజేంద్ర నగర్ గ్రామానికి చేందిన ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్యకి పాల్పడ్డారు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అంతలోనే వారు మృతు చేందారు. మృతదేహాలను స్థానిక ఆసుపత్రికి తరలించారు. విచారణలో ఆ కుటుంబం ఆర్ధిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మ హత్య చేసుకున్నట్లు తెలిపారు. నివాసంలో తండ్రి సిదాం మండల్, తల్లి జయంతి మండల్, కుమారుడు పరిఖిత్ మృతి చెందినట్లు […]

BB1jgkCW Viral

బంగ్లాదేశ్‌కు చెందిన తొమ్మిది మంది అరెస్ట్… కారణమిదే…!!!

ఆదివారం ఒడిశాలోని పూరీ పట్టణంలోని జగన్నాథ దేవాలయంలోకి ప్రవేశిస్తుండగా బంగ్లాదేశ్‌ కు చెందిన తొమ్మిది మంది వ్యక్తులను ఒడిశా పోలీసులు పట్టుకున్నారు. ఈ హిందూయేతరులు పవిత్ర నగరంలో ఒక హోటల్‌లో బస చేసినట్లు తెలిపారు. తొమ్మిది మందిలో నలుగురు 12వ శతాబ్దపు మందిరంలోకి ప్రవేశించారని చెప్పారు. మిగిలిన ఐదుగురు బయట కనిపించారని తెలిపారు. వెంటనే వారిని సింఘ్‌ ద్వార్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించగా పోలీసులు వారి పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు వారిని అదుపులోకి […]

BB1jfDIm Viral

జబల్‌పూర్‌లో రైలు కిందపడిన మహిళ…

మధ్యప్రదేశ్‌లోని మదన్ మహల్ రైల్వే స్టేషన్‌లో జబల్‌పూర్‌లో రైలు కిందపడి ఓ మహిళ ఆస్పత్రిలో చేరింది. ఈ ఘటన అక్కడి సీసీటీవీలో రికార్డయింది. అక్కడ బాలిక పరిగెడుతూ కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించింది. ఆమె శ్రీధం ఎక్స్‌ప్రెస్ కోచ్ లోపలికి వెళ్లడానికి ప్రయత్నిస్తుండగా ఆమె కాళు జారడంతో కదులుతున్న రైలు కిందకు జారి ప్లాట్‌ఫారమ్‌పై పడింది. ఆమెను చూసి ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న వ్యక్తులు ఆమెను రక్షించేందుకు పరుగులు తీశారు. రైలు కిందకు దూసుకెళ్లిన మహిళ భోపాల్‌కు వెళ్లే […]

WhatsApp Image 2024-03-04 at 7.15.34 AM (1) Viral

దర్శకుడు క్రిష్ డ్రగ్స్ టెస్ట్ నెగెటివ్…

ఇటీవల రాడిసన్ హోటల్‌కు డ్రగ్స్ కేసులో అరిస్ట్ అయిన ప్రముఖ దర్శకు క్రిష్‌కు ఊరట లభించినట్లుగా తెలుస్తోంది. పోలీసుల ముందు హాజరైన ఆయన తన బ్లడ్, యూరిన్ శాంపిల్స్ ను ఇచ్చారు. వాటిని పోలీసులుల్యాబ్ కి పంపించి టెస్ట్ లు చేయించగా యూరిన్ శాంపిల్స్ లో డ్రగ్స్ తీసుకున్నట్లు ఆనవాళ్లు లేవని తేలింది. బ్లడ్ శాంపిల్ టెస్టు రావాల్సి ఉంది. అయితే రెండు భిన్నంగా వచ్చిన సందర్భాలు తక్కువని చెబుతున్నారు. తనకు డ్రగ్స్ అలవాటు లేదని తన […]

WhatsApp Image 2024-03-03 at 6.10.23 PM Viral

పేదల గుడిసెలకు ఇళ్ల పట్టాలు ఇవ్వండి… -సి.పి.ఐ. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు-

కాకినాడ జిల్లాలో 40 సంవత్సరాలుగా ప్రభుత్వ స్థలాల్లో పేదలు గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారని వారందరికీ ఎన్నికల లోపు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని సి.పి.ఐ. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం రూరల్ చిత్రాడ శాఖ మహాసభ ఈ బీసీ కాలనీ వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పిఠాపురం కార్యదర్శి రామకృష్ణ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన తాటిపాక మధు మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం జగనన్న గృహాలు […]

WhatsApp Image 2024-03-03 at 6.05.29 PM Viral

నాణ్యమైన విద్యకు దూరం చేయబడుతున్నారు…!!!

పేదలకు అందాల్సిన విద్య దూరం అవుతోందని, అందువల్ల విద్యాహక్కు చట్టాన్ని పరిరక్షించుకోవాలని పౌరహక్కుల పోరాట నేత, ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ళ సుబ్బారావు అన్నారు. కాకినాడలోని ఓ ప్రైవేట్ హోటల్లో విద్యార్థుల సాధన కొరకు పిటిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును రాష్ట్ర అధ్యక్షుడు కొల్లపు వేణు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ముప్పాళ్ళ సుబ్బారావు మాట్లాడుతూ దేశంలో అన్ని రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటే విద్య మాత్రం ఎందుకు రాజ్యాంగం ప్రకారం నడుచుకోలేదంటూ ప్రశ్నించారు. విద్యార్థుల […]

WhatsApp Image 2024-03-01 at 3.45.10 PM Viral

ప్లాస్టిక్ బ్యాగుల నిర్మూలనకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ పిలుపు…

రోజువారీ వాడకంలో ప్లాస్టిక్ బ్యాగులు, కవర్ల నిర్మూలనకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ కాకినాడ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చింది. అందుకోసం తమ వంతు జిల్లా వ్యాప్తంగా జూట్ బ్యాగుల పంపిణీని ప్రారంభించింది. జిల్లా పరిథిలోని వివిధ ప్రాంతాల్లో జూట్ బ్యాగులను ఫౌండేషన్ ప్రతినిధులు పంపిణీ చేశారు. బ్యాగులను అందజేస్తూ ప్లాస్టిక్ బ్యాగుల వల్ల కలిగే అనర్థాలను వివరించడంతో పాటు వాటికి ప్రత్యామ్నాయ వినియోగ వస్తువుల పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ… […]