ఢిల్లీలో పేద ప్రజల పరిస్థితులపై ధ్వజమత్తిన ఎల్.జీ. …
ఈశాన్య ఢిల్లీలోని షహదారాలోని ఒక కాలనీలో ప్రజలు నివసిస్తున్న దుర్భర పరిస్థితులపై లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా బుధవారం ధ్వజమెత్తారు. ఇతర ప్రాంతాలలో ఇలాంటి సమస్యలపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దృష్టికి తీసుకెళ్లిన ఒక రోజు తర్వాత ఈ సమస్యలు బయట పడ్డాయి. సక్సేనా మైక్రోబ్లాగింగ్ సైట్ Xలో షహదారాలోని కలందర్ కాలనీని సందర్శించిన చిత్రాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ… ప్రజలు “దయనీయమైన పరిస్థితులలో” జీవిస్తున్నారని చెప్పారు. ఏ.ఏ.పీ. ప్రభుత్వం నుంచి తక్షణ స్పందన లభించలేదన్నారు. మంగళవారం […]









