whatsapp-image-2019-12-14-at-11-20-46-am-jpeg_1200x630xt Political

కేజ్రీవాల్ వ్యాఖ్యలపై పాక్ హిందువుల నిరసన…

కేజ్రీవాల్ వ్యాఖ్యలపై పాక్ హిందువుల నిరసన తెలిపారు. పాకిస్థానీ వలసదారులు భారతీయుల ఉద్యోగాలు, ఇళ్లను లాక్కుంటారని చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్‌కు చెందిన హిందూ శరణార్థులు ఢిల్లీలోని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసం ఎదుట భారీ నిరసన చేపట్టారు. దాదాపు 100-150 మంది ఆందోళనకారులను ఢిల్లీ పోలీసు సిబ్బంది అడ్డుకున్నారు.పెద్ద సంఖ్యలో చిన్న పిల్లలు కూడా నిరసనల్లో భాగయ్యారు. కేజ్రీవాల్ శరమ్ కరో, సి.ఎ.ఎ. కానూన్ పర్ భ్రమ్‌హక్ బయాన్, కేజ్రీవాల్ మాఫీ మాంగో ప్లకార్డులను పట్టుకుని నిరసనకారులు […]

WhatsApp Image 2024-03-13 at 4.41.27 PM Viral

అక్రమ నిర్మాణాలు చేపట్టి దోచుకుంటున్న ద్వారంపూడి… -కొండబాబు-

గత తెలుగుదేశం ప్రభుత్వం హయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తీసుకువచ్చిన కాకినాడ స్మార్ట్ సిటీ కార్యక్రమాన్ని చేపట్టారని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. నేడు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తన అక్రమ సంపాదన కోసం సొంత జాగీర్లా ఎక్కడకక్కడ అక్రమ నిర్మాణాలు కబ్జాలు చేపట్టి కాకినాడ నగరాన్ని లూటీ చేస్తున్నాడని ఆయన ఆరోపించారు. బుధవారం స్థానిక మెయిన్ రోడ్డు మసీదు సెంటర్ మరియు సంత చెరువు సెంటర్ నందు ఎమ్మెల్యే […]

karnataka-chief-minister-siddaramaiah-addresses-a-437416 Viral

చుక్క నీరు ఇచ్చేదే లేదు కార్ణాటక సీ.ఎం. ….!!!

తమిళనాడుకు కర్ణాటక నీటిని విడుదల చేస్తోందన్న బీ.జే.పీ. ఆరోపణలను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఖండించారు. కర్ణాటకలోనే తాగునీటి అవసరాలకు నీళ్లు లేనప్పుడు తమిళనాడుకు నీళ్లు ఇచ్చే ప్రశ్నే తలెత్తదని ఆయన అన్నారు. హెగ్గవాడి వద్ద విలేకరులతో ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర రిజర్వాయర్లలో నీళ్లు లేవని బీ.జే.పీ. ఆరోపణలు నిరాధారమన్నారు. కేంద్రం నిర్దేశించినా… తమిళనాడు నీరు కావాలని కోరినా మేం నీళ్లు ఇవ్వబోమని ఆయన స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు రాజకీయ లబ్ధి కోసం కేంద్రంలోని బీ.జే.పీ. ప్రభుత్వం […]

WhatsApp Image 2024-03-12 at 4.20.19 PM Crime

మ్యాట్రిమోని ద్వారా మోసపోయిన యువకుడు…!!!

మ్యాట్రిమోని ద్వారా ప్రముఖ సీరియల్ నటి తనను మోసం చేసిందని ఒక యువకుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పిన్నింటి శ్యాంకుమార్ అనే అబ్బాయికి, సీరియల్ నటి అడ్డాల ఐశ్వర్య కీ మాట్రిమోనీ ద్వారా పరిచయం ఏర్పడింది. ఇరువురికి నచ్చడంతో గత ఎడాది సెప్టెంబర్ 6న వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి హైదరాబాద్ వెళ్లగా కొన్ని రోజులకే ఆమె నిజ స్వరూపం బయటపడడంతో అతడు షాక్ కి గురయ్యాడు. ఐశ్వర్యకు మందు, సిగరెట్, అక్రమ సంబంధం […]

WhatsApp Image 2024-03-12 at 3.49.07 PM (1) Himachal Pradesh

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం… వ్యక్తి మృతి…

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 34వ జాతియ రహదారి పై ప్రయానిస్తున్న బండిని అటువైపుగా వెళ్తున్న ఒక లారీ అదుపుతప్పి ఆ బండిని వేగంగా ఢీ కొట్టింది. దానితో బండి మీద ఉన్న వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. అక్కడున్న స్థానికులు సానుకులంగా స్పందించి గాయ పడిన వారిని జిల్లా ఆసుపత్రికి తరలి పోలీసులకు సమాచారమిచ్చారు. దానితో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడిని స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదానికి కారణమయిన […]

BB1jGycO Viral

సందేశ్‌ఖాలీ ఈడీ దాడి కేసుపై ఎస్సీ జుంకాస్ బెంగాల్ పిటిషన్…

సందేశ్‌ఖాలీలో అధికార తృణమూల్ నాయకుడు షాజహాన్ షేక్ సహాయకులు ఈ.డి. అధికారులపై జరిగిన హింసాకాండపై దర్యాప్తును సి.బి.ఐ. కి బదిలీ చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ బెంగాల్ ప్రభుత్వం చేసిన పిటిషన్‌ను మార్చి 11న సుప్రీంకోర్టు కొట్టివేసింది. అయితే రాష్ట్ర పోలీసులపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలను కోర్టు ఉత్తర్వుల నుంచి తొలగించింది. మార్చి 6న కలకత్తా హైకోర్టుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఆదేశాలు జారీ చేసినప్పటికీ షేక్‌ను కస్టడీకి అప్పగించలేదని కేంద్ర సంస్థలకు […]

WhatsApp Image 2024-03-11 at 9.09.39 PM Viral

ధాన్యం సొమ్మురాక… దైన్యంలో రైతు…

రైతు శ్రేయస్సు కోసం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రానికి 51 రోజుల క్రితం రైతులు వరిదిగుబడిని విక్రయించారు. ఇప్పటి వరకూ తమ అకౌంట్లలో నగదు పడలేదంటూ బాదిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ కొనసీమ అయినవిల్లి మండలం నేదునూరు గ్రామ రైతులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. తమ భార్యల పుస్తెలు తాకట్టుపట్టి సాగుచేసినప్పటికీ పంట దిగుబడి ఆర్‌బీకేలకు విక్రయించినా తమ రెక్కల కష్టానికి ఫలితం లేకపోతోందంటూ […]

WhatsApp Image 2024-03-11 at 10.06.42 AM Uttar Pradesh

ఉత్తర్ ప్రదేశ్ హన్సవాహిని పాఠశాలలో ఘోర విషాదం…

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఫిరోజాబారద్ నగరంలో ఉన్న హన్సావాహిని పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న విద్యార్థి హటాత్తుగా గుండెపోటుతో క్రింద పడి అక్కడిక్కడే మృతి చెందాడు. పాఠశాలలో మద్యాహన సమయంలో విద్యార్థులందరూ ఆడుకుంటున్నారు. అదే సమయంలో ఒక విద్యార్థి ఆడుకుంటు క్రిందపడిపోయాడు. వెంటనే చిన్నారిని ఆసుపత్రికి తరలించారు కాగా డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.

Dead Viral

కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి…

తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పొలంలో నలుగురు రైతులకు కరెంట్ షాక్ తగిలింది. అందులో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామానికి చెందిన ఉష్కల రోశయ్య అనే రైతు పొలంలో బోరు మోటారు దించే సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు వెంటనే స్పందించి వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు. మృతి చేందిన వ్యక్తి భూమయ్య గా పోలీసులు నిర్ధారించారు.

WhatsApp Image 2024-03-10 at 5.59.15 PM Viral

స్నేహితురాలికి సాహిత్య రాసిన చివరి లెటర్… ఏంముందంటే…!!!

హనుమకొండ జిల్లాలో ఇటీవల మనస్తాపానికి గురయ్యి ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్ధిని ఆత్మ హత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆమె నుంచి ఆత్మహత్యకు ముందు రాసిన లేఖను కేయూ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ లెటర్ తన స్నేహితురాలు కోసం రాసినట్లు అధికారులు తెలిపారు. ఆ లెటర్ లో స్నేహితురాలిని సంబోధిస్తూ… నీకు చెప్ప కుండా వెళ్తున్నందుకు ఐయామ్ సారీ!.. నీతో ఫ్రెండ్షిప్ చేస్తే ఎవరూ నిన్ను విడిచి పెట్టలేరే అని రాసుంది. యూ ఆర్ […]