BB1kgv5l Entertainment & Arts

46వ పుట్టినరోజును జరుపుకున్న రాణి ముఖర్జీ…

రాణి ముఖర్జీ మార్చ్ 21 వ తేదీన తన 46వ పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రత్యేక రోజుకి ముందు, ఆమె ఛాయాచిత్రకారులతో కేక్ కటింగ్ ఈవెంట్‌తో ఈ సందర్భాన్ని గుర్తించింది. రాణి తన ప్రతిభతో ఏటా తన అభిమానులను ఆకర్షిస్తూనే ఉంది. ఆమె పుట్టినరోజు సందర్భంగా మాతృత్వం యొక్క ఆనందాన్ని, ఆమె కుమార్తె ఆదిరా గురించి ప్రేమగా మాట్లాడిన నటి యొక్క ప్రత్యేక క్షణాలను ఇక్కడ గుర్తుచేసుకున్నామని తెలిపారు.

BB1kglhG Viral

సద్గురు త్వరలోనే కోలుకుంటారు… -రాధే జగ్గీ-

ఆధ్యాత్మిక నాయకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ కుమార్తె రాధే జగ్గీ ఇన్‌స్టాగ్రామ్‌లో తన తండ్రి కోలుకుంటున్నారని తెలిపారు. సద్గురు బాగానే ఉన్నారని త్వరగా కోలుకుంటున్నారు అని రాధే బుధవారం తెలిపారు. కోయంబత్తూర్‌కు చెందిన ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఆదివారం ఢిల్లీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మెదడుకు సంబందించిన శస్త్ర చికిత్స చేయించుకున్నారని వారు తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని తన అనుచరుల నుండి సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. అతని తలలో ప్రాణాంతక రక్తస్రావంతో బాధపడ్డారని అన్నారు. ఇప్పుడు కోలుకునే […]

road-accident-750x430 Viral

తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం…

తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజానగం మండలంలోని పాలచర్ల గ్రమంలో 4 సంవత్సరాల చిన్న పాపను ఒక ప్రైవేట్ పాఠశాల బస్సు ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో ఆ చిన్న పిల్ల అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారాన్ని బట్టి ఆ బస్సు డ్రైవర్ నిర్లక్ష్య ధోరణే కారణమని తెలుస్తుంది. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

WhatsApp Image 2024-03-20 at 3.28.40 PM Uttar Pradesh

యూపీలో మహిళపై దారుణం…

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సంత్ కబీర్ నగర్ జిల్లాలో ఉన్న ధనట పోలీస్ స్టేషన్ పరిధిలోని బెల్దారి జోట్ గ్రామంలో కొందరు వ్యక్తులు పొలాల్లో పని చేస్తున్న స్త్రీ, పురుషులపై దాడి చేసి కర్రలతో కొడుతూ బీభత్సాన్ని సృష్టించారు. అక్కడ పనిచేస్తున్న ఒక మహిళ పై కర్రలతో దాడి చేసి ధారుణంగా కొట్టారు. గాయాలతో ఉన్న ఆమెను స్థానికులు దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. పోలీసులు జరిగిన ఘటన పై కేసు నమోదుచేసి […]

OIP (31) Viral

ఫ్లిప్‌కార్ట్‌ పై ఫిర్యాదు చేసిన ఢిల్లీ కుర్రోడు…

ఢిల్లీకి చెందిన తుయ్యబ్ అనే వ్యక్తి స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ చేయడంతో దిగ్భ్రాంతికరమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. 20,000 రూపాయలకు ఆర్డర్ చేసిన నథింగ్ ఫోన్ 2a కు బదులుగా కేవలం రూ. 4,500 విలువైన ఐకాల్ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌ను డెలివరీ చేయడంతో తుయ్యబ్ నిరీక్షణ నిరాశగా మారింది. ఉత్పత్తులలో మిక్స్-అప్ అతని కష్టాన్ని కొనితెచ్చింది. అన్‌బాక్సింగ్ వీడియో రూపంలో ఖచ్చితమైన సాక్ష్యం ఉన్నప్పటికీ, తప్పుడు ఉత్పత్తిని తిరిగి ఇవ్వడానికి తుయ్యబ్ ఎన్నో ప్రయత్నాలు చేసాడు. రిటర్న్ లేదా […]

BB1k2ezT Viral

గుజరాత్ యూనివర్శిటీ హాస్టల్‌లో విదేశీ విద్యార్థులపై దాడి…

నమాజ్ చేస్తున్నప్పుడు వారిపై దాడి జరిగినట్లు ప్రాథమిక నివేదిక తెలిపింది. అహ్మదాబాద్‌లోని గుజరాత్ యూనివర్శిటీ అంతర్జాతీయ బాలుర హాస్టల్‌లో రంజాన్ సందర్భంగా నమాజ్ చేస్తున్నందుకు శనివారం అర్థరాత్రి ఒక గుంపు దాడి చేయడంతో నలుగురు విదేశీ విద్యార్థులు గాయపడ్డారు. ఘటనపై పోలీసులు ఎఫ్‌.ఐ.ఆర్‌. నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరిలో ఇద్దరు తీవ్రంగా గాయపడిన విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్సపొంవుతున్నారని వారి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని చెప్పారు. ఘటన గురించి తెలుసుకున్న అహ్మదాబాద్ పోలీస్ చీఫ్ జీ.ఎస్. మల్లిక్, […]

Honey-bee-1-659x330 Kakinada

సామర్లకోటలో దారుణ ఘటన…

కాకినాడ జిల్లాలోని సామర్లకోట పట్టణంలో ధారుణ ఘటన జరిగింది. స్థానిక ప్రజలకు మునిసిపాలిటి వాటర్ సిబ్బందిపై తేనెటీగలు దాడి చేసాయి. ఈ దాడిలో అక్కడ పనిచేస్తున్న నలుగురితేనెటీగలు దాడిచేయడంతో వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. భాదితులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణ ప్రజలకు సరఫరా జరిగే త్రాగునీటి పైప్ లైన్ లో అంతరాయం ఎర్పడటంతో దానిని సరిచేసే సమయంలో వాటర్ వర్క్స్ ఇన్చార్జి గిడుతూరి శ్రీనువాసరావు, ఎన్. రత్నరాజు, కె. సత్యనారాయణ, రొట్టా […]

WhatsApp Image 2024-03-15 at 6.42.56 PM Trending News

స్వచ్ఛ వినియోగదారుల సేవలు విస్కృతం చేయాలి… -పౌరసంక్షేమసంఘం-

సామాన్య వినియోగదారులకు స్వచ్ఛసేవ చేసే వారినిగుర్తించి ప్రోత్సహించాలని పౌరసంక్షేమ సంఘం పిలుపును ఇచ్చింది. వినియోగ దారుల రక్షణ చట్టం ప్రయోజనాలపై ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రభావితం చేసిన దివంగత పి.ఎస్.ఆర్. కె. తిమ్మాజీ రావు హేజీబు సత్యనారాయణ వినియోగ దారుల చైతన్యం కోసం అహర్నిశం తమ శక్తి సామర్ధ్యాలతో పునాదులు వేసిన మహనుభావులని పేర్కొన్నారు. పిఠాపురం ప్రాంతం నుండి జిల్లా స్థాయిగా వివిధ మండలాల్లో మహిళలతో వంట గ్యాస్ వినియోగ దారుల సంఘాలను విస్క్రుతం చేసి […]

WhatsApp Image 2024-03-15 at 2.55.12 PM Exclusive

RTI దరఖాస్తు దారుడిపై దాడిని ఖండిచాలి… -జే.ఏ.సీ. అధ్యక్షులు పప్పు దుర్గా రమేష్-

ఆంధ్ర ప్రదేశ్ ఆర్.టీ.ఐ. జే.ఏ.సీ. ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా అదనపు ఎస్.పీ. ని కలిసి ఏర్.టీ.ఐ. దరఖాస్తుదారుడు పై జరిగిన దాడిని వివరించి ఫిర్యాదు ఇచ్చారు. గత నెల 06/02/2024 న అమలాపురం ఏం.పీ.డీ.ఓ. కార్యాలయానికి మొదటి అప్పీలుకు హాజరవ్వాల్సిందిగా లేఖ ద్వారా దరఖాస్తు దారుడు ఎస్. రాంబాబు అనే ఏలూరు నివాశికి తెలియజేశారు.అయితే దీనికి హాజరైన అతనిపై ప్రణాళిక ప్రకారం అక్కడ ఉన్న గ్రామ సర్పంచ్ లు, సర్పంచ్ ల భర్తలు కలిసి విచక్షణా రహితంగా […]

OIF (2) Viral

మాజీ సీ.ఎం. యడ్యూరప్ప పై ఎఫ్.ఐ.ఆర్. నమోదు… కారణమిదే…

17 ఏళ్ల లైంగిక వేధింపుల ఫిర్యాదు మేరకు బీ.జే.పీ. సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి బీ.ఎస్. యడ్యూరప్ప పై లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం, 2012 పోక్సో సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. బెంగళూరులోని పోలీస్ స్టేషన్‌లో గురువారం అర్థరాత్రి కేసు నమోదైంది. ఎఫ్.ఐ.ఆర్. ప్రకారం, యడ్యూరప్పపై పోక్సో చట్టంలోని సెక్షన్ 8 మరియు సెక్షన్ 354 A కింద కేసు నమోదు చేయబడింది. 17 ఏళ్ల భాదితుడు ఆమె తల్లితో పాటు […]