74c28815-08e2-475a-a8b7-259ab27de71f Exclusive

పంట సాగు నష్టాలతో ఇద్దరు యువ రైతుల ఆత్మహత్య…

భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో బోర్లు వేసి లక్షల్లో అప్పుల పాలై ఉరి వేసుకుని ఇద్దరు యువ రైతులు ఒకే రోజు చనిపోతుయారు. తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగు నెలల్లోనే 220 మంది పైగా రైతులు మృతి చెందగా ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోవట్లేదు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం బుకాయిస్తుంది. మెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగుంత గ్రామానికి చెందిన బాంచ మహేందర్, తనకున్న 2 ఎకరాల పొలంలో వరి సాగు చేస్తూ ఉన్న బోరు […]

147155-aagsgjdthl-1603293778 Viral

నెటిజన్స్ ట్రోల్స్ కు స్పందించిన కంగనా రనౌత్…

కంగనా రనౌత్ గతంలో ఒక ఇంటర్వ్యూలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి చేసిన ప్రకటనకు విమర్శలు, ట్రోల్‌లను ఎదుర్కొన్నారు. కొనసాగుతున్న ఎదురుదెబ్బల మధ్య ఈ ఘటనపై కంగనా స్పందిస్తూ తన ట్విట్టర్ ఖాతాలో సుదీర్ఘ వివరణను పంచుకుంది. ఏప్రిల్ 5న, కంగనా ఇలా వ్రాసింది, “భారత్‌లో మొదటి ప్రధానమంత్రిగా నాకు జ్ఞానాన్ని ఇస్తున్న వారంతా ఈ స్క్రీన్‌షాట్‌ని చదవాలని రాసింది. నన్ను చదువుకోమని అడిగే మేధావులందరికీ నేను ఎమర్జెన్సీ అనే సినిమా రాసి, నటించి, దర్శకత్వం వహించానని […]

R (1) Viral

విశాఖ సముద్రంలో ఘోర ప్రమాదం…!!

మత్య్సకారుల బోటులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చేపల వేట కొనసాగిస్తుండగా బోటులో ఉన్న ఒక సిలిండర్ పేలిన ప్రేలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖ తీరం నుండి 65 నాటికల్ మైళ్ళ దూరంలో ఈ ప్రమాదం సంభవించినట్లుగా సమాచారం. ఈ ప్రమాదంలో 9 మంది మత్స్యకారులు తీవ్ర గాయాలు పాలయ్యారు. మరో 5 మంది మత్స్యకారులు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. బోటులోని సిబ్బంది సమాచారంతో ఘటన స్థలానికి ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది చేరుకున్నారు. గాయాలు […]

th (3) Viral

తైవాన్ భూకంపంలో ఇద్దరు భారతీయులు గల్లంతు…

తైవాన్‌లో బుధవారం సంభవించిన భూకంపం కారణంగా ఇద్దరు భారతీయులు గల్లంతైనట్లు సమాచారం. తప్పిపోయిన భారతీయులలో ఒక పురుషుడు మరియు ఒక మహిళ ఉన్నట్లు వెళ్లడించారు. వీరు చివరిగా భూకంప కేంద్రానికి దగ్గరగా ఉన్న తారోకో జార్జ్‌లో కనిపించారు. వారి ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్స్ జరుగుతుందని అధికారులు తెలిపారు. తైవాన్‌ను తెల్లవారుజామున కుదిపేసిన భూకంపం 25 ఏళ్లలో సంభవించిన అత్యంత బలమైన భూకంపంగా పేర్కొన్నారు. ఇందులో కనీసం తొమ్మిది మంది మరణించారని, 1,000 మందికి పైగా గాయపడ్డారని […]

WhatsApp Image 2024-04-03 at 6.17.07 PM Viral

ప్రాంక్ చేయబోయి ప్రాణాలు కోల్పోయిన యువకుడు…

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇండోర్‌లో 11వ తరగతి చదువుతున్న అభిషేక్ అనే విద్యార్థి ఏప్రిల్స్ ఫూల్స్ డే రోజు తన స్నేహితుడిని ప్రాంక్ చేయాలని ప్రయత్నించాడు. ఫ్రెండ్‌కు వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకున్నట్లు నటించాడు. స్టూల్ పై నిల్చొని మెడకు తాడు బిగించి తాను చనిపోతున్నట్లు స్నేహితుడిని నమ్మించాడు. అయితే ఈ క్రమంలో అనుకోకుండా స్టూల్ జారిపోవడంతో మెడకు తాడు గట్టిగా బిగుసుకుపోయి విద్యార్ధి మృతి చెందాడు. వెంటనే అతన్ని సమీపంలోని ఆసుపత్రికి […]

WhatsApp Image 2024-04-02 at 1.09.54 PM Viral

మద్దులపల్లి డిగ్రీ విద్యార్ధిని ఆత్మహత్య… కారణమిదే…

జగిత్యాల పెగడపల్లి మండలం మద్దులపల్లికి చెందిన వైష్ణవి పురుగులు మందు తాగి ఆత్మ హత్య చేసుకుంది.ఆమె కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. అయితే రెండు, మూడో సెమిస్టర్‌లో రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురయ్యింది. దానతో ఆమె పురుగు మందు తాగింది. అది గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మరణించింది.

WhatsApp Image 2024-04-02 at 11.17.46 AM Telangana

మున్సిపల్ శాఖ నిర్యక్ష్యంతోవృద్ధుడి మృతి…

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదులో ఘోర విషాదం చోటుచేసుకుంది. టోలిచౌకి ఆదిత్య నగర్ పరిధిలో హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ పనుల నిమిత్తం రోడ్డు పక్కన 5 మీటర్ల లోతున పెద్ద గుంత తవ్వగా నమాజ్ చేసుకొని స్కూటీ మీద వస్తున్న గులాం మహమ్మద్ (78) అదుపు తప్పి అందులో పడిపోయాడు. ఆయనను వెంటనే స్థానికులు రక్షించి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కాని ఇంటర్నల్ డ్యామేజెస్ కావడంతో అతను మరణించినట్లు వైద్యులు వెళ్లడించారు. మున్సిపల్ శాఖ ఎవరికీ కేటాయించకపోవడంతో […]

WhatsApp Image 2024-04-01 at 6.23.00 PM Kakinada

కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం… ఇద్దరు మృతి…

కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక శంఖవరం మండలం కత్తిపూడిలో ట్యాంకర్ అనుకోకుండా పేలింది. దానితో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ట్యాంకర్ కు వెల్డింగు చేస్తుండగా గ్యాస్ ఒత్తిడికి ట్యాంకర్ పేలి ఇద్దరు మృతిచెందారని స్థానికులు తెలిపారు. మృతులు కత్తిపూడికి చెందిన కొచ్చర్ల ప్రభాకర్, బూరా సోమరాజుగా గుర్తించారు.

WhatsApp Image 2024-04-01 at 1.46.36 PM Viral

కరీంనగర్ కలెక్టరేట్ ఆధ్వర్యంలో బండి సంజయ్ రైతు దీక్ష…

భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎం.పీ. బండి సంజయ్ కుమార్ రైతుల కోసం రేపు రైతు దీక్ష చేపట్టనున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఇప్పటి వరకు నష్టపరిహారం అందించలేదని అన్నారు. సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నా పట్టించుకోవడంలేదని పంటల బీమాపథకాన్ని అమలు చేయలేదని చెప్పారు. అందువలన మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ఆధ్వర్యంలో రైతు దీక్ష చేయనున్నారని ఆయన తెలిపారు. ఈ దీక్షలో బండి […]

OIF (4) Viral

ఉత్తర పశ్చిమ బెంగాల్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది…

ఉత్తర పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పైగురి జిల్లాలో ఆదివారం సంభవించిన ఆకస్మిక తుఫాను సంభవించింది. ఆ తుఫానులో కనీసం ఐదుగురు వ్యక్తులు మరణించివుంటారని అంచనా మరియు 300 మందికి పైగా గాయపడ్డారు. ఈ విపత్తు వివిధ ఇళ్లు మరియు సంస్థలను కూడా నాశనం చేసింది. ఆస్పత్రిలో చేరిన 42 మందిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బెంగాల్ గవర్నర్ సి.వి. ఆనంద బోస్ సోమవారం తెల్లవారుజామున మీడియాతో మాట్లాడుతూ… నేషనల్ రిసోర్సెస్ మేనేజ్‌మెంట్ అథారిటీ సభ్యులు మరియు […]