పంట సాగు నష్టాలతో ఇద్దరు యువ రైతుల ఆత్మహత్య…
భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో బోర్లు వేసి లక్షల్లో అప్పుల పాలై ఉరి వేసుకుని ఇద్దరు యువ రైతులు ఒకే రోజు చనిపోతుయారు. తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగు నెలల్లోనే 220 మంది పైగా రైతులు మృతి చెందగా ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోవట్లేదు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం బుకాయిస్తుంది. మెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగుంత గ్రామానికి చెందిన బాంచ మహేందర్, తనకున్న 2 ఎకరాల పొలంలో వరి సాగు చేస్తూ ఉన్న బోరు […]









