OIP (30) Viral

వ్యాపారవేత శరత్ రెడ్డి ని కె కవిత బెదిరించింది… -సీబీఐ –

కోర్టు ముందు సమర్పించిన సి.బి.ఐ. వాంగ్మూలాల ప్రకారం.. ఏ.ఏ.పీ. ఆరోపించిన కిక్‌బ్యాక్‌లకు డబ్బు చెల్లించకపోతే అతని వ్యాపారానికి హాని చేస్తానని శరత్‌ రెడ్డిని కే. కవిత హెచ్చరించారని ఆరోపించారు. కస్టడీని పొడిగించాలని కోరుతూ.. ఈ కుంభకోణంలో కవిత ప్రధాన పాత్ర పోషించిందని, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడైన విజయ్ నాయర్‌కు నిధులు చేరవేసేందుకు ఆమెను కీలక కుట్రదారుగా అభివర్ణించారు. సౌత్ గ్రూప్ కి చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త మొదట్లో కేజ్రీవాల్‌తో ఒప్పందం చేసుకున్నారని […]

BB1lugJ4 Viral

హర్యానాలోని ఘోర రోడ్డు ప్రమాదం… 5గురు వద్యార్ధులు మృతి…

హర్యానాలోని మహేంద్రగఢ్ జిల్లాలో గురువారం జరిగిన బస్సు ప్రమాదంలో ఆరుగురు పాఠశాల విద్యార్థులు మరణించగా, మరో 15 మంది గాయపడ్డారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. కొందరు గ్రామస్తులు మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ ధర్మేందర్ నుండి కీ లాక్కొని వాహనం ముందుకు వెళ్లకుండా ఆపారు. అయితే ధర్మేందర్‌ను మార్చడంపై పాఠశాల అధికారులు హామీ ఇవ్వడంతో తిరిగి తాళాలు అతనికి అందజేశారు. ప్రస్తుతానికి డ్రైవర్‌కు కీలను తిరిగి ఇవ్వాలని ఈ గ్రామస్తులను అభ్యర్థించారు, కొత్త డ్రైవర్‌ను పంపుతామని […]

WhatsApp Image 2024-04-11 at 6.25.32 PM Viral

పట్టపగలే ఇంట్లో దొంగలు పడ్డారంటూ డ్రామా ఆడిన యువతి… కానీ…!!!

తెలంగాణ రాష్ట్రంలో వింత ఘటన చోటుచేసుకుంది. రంగా రెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని ఎర్రబోడ కాలనీలో ఓ ఇంట్లోకి చొరబడిన దుండగులు బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదు అపహరణ. గట్టిగా కేకలు వేస్తూ పట్టుకునే ప్రయత్నం చేసిన బాలికను తోసి దుండగులు పరారయ్యారని ఆమె డ్రామాలు ఆడింది. కానీ కట్ చేస్తే… యువతి వేసిన స్కెచ్ బెడిసికొట్టింది. విచారణలోకి వెళ్తే… ఆన్‌లైన్ గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకున్న యువతి చోరీ డ్రామా చేసింది. దొంగలు ఇంట్లోకి చొరబడి […]

OIP (27) Viral

ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య…

విశాఖలో ఘోర విషాదం చోటుచేసుకుంది. గన్‌తో కాల్చుకుని ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ద్వారకానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శంకర్ రావు, స్థానిక బ్యాంకులో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఆయన ఉ.5 గంటలకు డ్యూటీకి హాజరైన తరువాత గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జరిగిన ఘటన పై పోలీసులు కేసు నమోదుచి విచారణ మోదలు పెట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

maxresdefault (5) Viral

నాకు మార్కులు వేయకపోతే చేతబడి చేయిస్తా…!!

బాపట్ల జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. చీరాల మండలం లో బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో పదోతరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనం నిర్వహించారు. అయితే తెలుగు సబ్జెక్టులో రామాయణం ప్రాశస్త్యం గురించి వివరించండి అన్న ప్రశ్నకు ఒక విద్యార్థి తగిన సమాధానం రాయకుండా.. నాకు మార్కులు వేయకపోతే మా తాత చేత చేతబడి చేయిస్తా అని రాసాడు. అది చూసిన టీచర్ భయంతో వెంటనే జవాబు పత్రాన్ని పై అధికారులకు చూపించారు.

WhatsApp Image 2024-04-10 at 10.37.49 AM (1) Viral

ఇంట్లో నుండి వెళ్లిపోయిన విద్యార్థిని… ఆంధోళనలో కుటుంభ సభ్యులు…

నిజామాబాద్‌ లో అనుకోని విషాదం చోటుచేసుకుంది. నిజామాబాద్‌ చెందిన బాలాజీ రావు తన కుటుంబంతో కలిసి శుభకార్యం నిమిత్తం కాచిగూడలోని సుందరనగర్‌లోని తన బంధువుల ఇంటికి వెళ్లారు. బాలాజీరావు కుమార్తె 13 సంవత్సరార సీ.హెచ్. గౌరీ 8వ తరగతి చదువుతోంది. అయితే సెల్ ఫోన్ అతిగా మాట్లాడుతుందని తల్లి, సోదరుడు ఆమెను మందలించారు. దానితో మనస్తాపానికి గురయ్యి ఎవరికీ చెప్పకుండా ఇంట్లో బయటికి వెళ్లిపోయింది. సెల్ ఫోన్ కూడా వెంట తీసుకెళ్లిపోయింది. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ […]

WhatsApp Image 2024-04-10 at 10.37.49 AM Viral

ఆన్​లైన్ ​గేమ్ లకు బానిసై కుటుంబాన్ని చంపాడు…!!!

రంగారెడ్డి జిల్లా లో ఘోర విషాదం జరిగింది. ఆన్​లైన్ ​గేమ్ లకు బానిసై ఒక వ్యక్తి తన కుటుంబాన్ని అతి కిరాతకంగ పొట్టనపెట్టుకున్నాడు. విచారణ ప్రకారం… చేవెళ్ల మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన ఇందిరకు గతంలో ఓ వ్యక్తితో వివాహం జరగగా ఆయన గుండెపోటుతో చనిపోవడంతో ఆమె నాలుగేళ్ల కిందట రామంతాపూర్‌కు చెందిన ఆనంద్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది, వారికి మూడేళ్ల విక్కీ అనే బాబు కూడ ఉన్నాడు. ఆనంద్ కూడా అప్పటికే మొదటి […]

WhatsApp Image 2024-04-09 at 4.11.13 PM Viral

గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి… కారణమిదే…

తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ లో ఘోర సంఘటన చోటుచేసుకుంది. చదవు అర్థం కావటం లేదని గోదావరి నదిలో దూకి ఆత్మహత్య విద్యార్థి చేసుకున్నాడు. నిజామాబాద్ నవీపేట మండలం నాగేపూర్ గ్రామానికి చెందిన సూర్య తేజ అనే విద్యార్థి ఇటీవల ఇంటర్ పూర్తి చేసుకున్నాడు. అయితే చదివించేందుకు తల్లితండ్రులు ఎం.సెట్. కోచింగ్ లో చేర్చారు. కాని తల్లిదండ్రుల ఎదుట తనకు ఎం.సెట్. కోచింగ్ అర్థం కావటం లేదని మొరపెట్టుకున్నాడు. దాంతో వారు నీకు నచ్చింది చదువు అంటూ నచ్చజెప్పారు. […]

WhatsApp Image 2024-04-09 at 12.50.38 PM Exclusive

కర్నూల్ జిల్లాలో కలకలలం రేపుతున్న ప్రేమజంట ఆత్మహత్య…

కర్నూల్ జిల్లో లో ఘోర విషాదం చోటుచేసుకుంది. స్థానిక మంత్రాలయానికి చెందిన టీస్టాల్ నిర్వాహకుడు ఆంజనేయులు, జయమ్మ దంపతుల పెద్ద కుమార్తె మేకల నందిని కర్నూలులో బీ.టెక్. మొదటి సంవత్సరం చదువుతోంది. అయితే ఉగాది ఉండటంతో రెండు రోజుల ముందే స్వగ్రామానికి వచ్చారు. కాగా.. మంత్రాలయం మండలం రచ్చుమర్రికి చెందిన చిన్నగోవిందు కుమారుడు చిన్నవెంకటేశులు ఇంటర్మీడియట్ వరకు చదువుకుని పొలం పనులు చేసుకుంటున్నారు. చిన్నవెంకటేశు, నందినిలు ఒకే పాఠశాలలో చదువుకున్నారు. ఈ క్రమంలోనే ఒకరినొకరు ప్రేమించుకున్నారు. నందిని […]

dfhb_9a118b5428_V_jpg--799x414-4g Viral

వేధింపులకు పాల్పడిన ఎన్‌ఐఏ పై కేసు నమోదు…

బెంగాల్ రాష్ట్రంలో తూర్పు మేదినీపూర్ జిల్లా భూపతినగర్ ప్రాంతంలో అరెస్టయిన తృణమూల్ కాంగ్రెస్ నాయకుడి భార్య ఉగ్రవాద నిరోధక సంస్థ పై ఫిర్యాదు చేయడంతో బెంగాల్ పోలీసులు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌.ఐ.ఏ. అధికారులపై ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేశారు. బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్, బీ.జే.పీ. మధ్య ఈ సంఘటన రాజకీయ ప్రకంపనలకు దారితీసినప్పటికీ, ఏప్రిల్ 6న తన బృందం పై దాడి పూర్తిగా రెచ్చగొట్టబడనిదని ఎన్‌.ఐ.ఏ. నొక్కి చెప్పింది. 2022లో జరిగిన బాంబు పేలుళ్లపై దాడి […]