8894a242-7588-4302-94bc-c179762c8355 Viral

తంతడి బీచ్లో విషాదం… ముగ్గురు యువతులు గల్లంతు…

అనకాపల్లి జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. అచ్యుతాపురం మండలం తంతడి బీచ్ కి వెళ్లిన ముగ్గురు యువతులు గల్లంతయ్యారు. ఇందులో ఇద్దరు యువతులు మృతి చెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఒక మహిళకు విషమంగా ఉండడంతో ఆ మహిళను మెరుగైన చికిత్స కోసం విశాఖలో ఒక ఆసుపత్రికి తరలించారు. బీచ్ లో సెల్ఫీ తీస్తుండగా కాలు జారిపడి సముద్రంలో పడినట్లు స్థానికులు తెలిపారు. మృతిచెందిన ఇద్దరి యువతులు అక్కా చెల్లెలుగా గుర్తించినట్లు వారు తెలిపారు. వారు […]

maxresdefault (1) Viral

అనపర్తి లో ఘోర ప్రమాదం… రైలు ఢీకొని వ్యక్తి మృతి…

తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒక వ్యక్తి రైల్వే పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టింది. దానితో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తేలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడిని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అనపర్తి కి చెందిన గొలుగురి వెంకటరెడ్డి వ్యక్తిగత పని నిమిత్తం అనపర్తి లో రైల్వే పట్టాలు దాటుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందిని వారు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసామని, దర్యాప్తు […]

istockphoto-1173573016-170667a Exclusive

తల్లి మందలించడంతో బాలుడు ఆత్మహత్య…

వరంగల్ జిల్లాలో ధారుణం చోటుచేసుకుంది. ఎండలో ఆడుకోవద్దని తల్లి చెప్పడంతో 6 సంవత్సరాల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దుగ్గొండి మండలం మైసంపల్లికి చెందిన సిద్దు అనే బాలుడు మూడో తరగతి చదువుతున్నాడు. అయితే స్కూల్స్ కు వేసవి సెలవులు ఇవ్వడంతో ఎండలో ఎక్కువగా ఆడుకుంటున్నాడని తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన ఎవరూ లేని సమయం చూసి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే తల్లితండ్రులు బాలుడుని ఆసుపత్రికి తరలించారు.

OIP (10) Viral

కర్ణాటక ఎంపి ప్రజ్వల్ రేవన్నా అరెస్ట్…!!!

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న హసన్ ఎంపి ప్రజ్వాల్ రేవన్నా శుక్రవారం తెల్లవారుజామున బెంగళూరు కెంపెగౌడా అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన తరువాత కర్ణాటక పోలీసులు అతనిని అరెస్టు చేశారు. గురువారం మధ్యాహ్నం ఇంటర్పోల్ నుండి వచ్చినట్లు సమాచారంతో కర్ణాటక పోలీసు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, బెంగళూరు పోలీసులు మరియు ఇమ్మిగ్రేషన్ అధికారులు ఎం.పి. ని విమానాశ్రయం నుండే అరెస్టు చేయడానికి సన్నాహాలు చేశారు. అతన్ని సి.ట్. అదుపులోకి తీసుకుంది. అతను ఏప్రిల్ 27 న దేశం నుండి […]

BB1nej8R Viral

సింగపూర్‌లో విషపూరిత పొగలు పీల్చి భారతీయుడు మృతి…

సింగపూర్‌లోని నేషనల్ వాటర్ ఏజెన్సీ కేంద్రంలో విషపూరిత పొగలు పీల్చి 40 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన వ్యక్తి మరణించాడు. అతని మృతదేహాన్ని అంత్యక్రియల కోసం తమిళనాడులోని అతని స్వగ్రామానికి తరలించినట్లు ఒక వార్తా సంస్థ బుధవారం నివేదించింది. దేశంలోని సూపర్‌సోనిక్ మెయింటెనెన్స్ సర్వీసెస్‌లో క్లీనింగ్ ఆపరేషన్స్ మేనేజర్‌గా పనిచేస్తున్న శ్రీనివాసన్ శివరామన్ మే 23న నేషనల్ వాటర్ ఏజెన్సీ పబ్ యొక్క చోవా చు కాంగ్ వాటర్‌వర్క్స్‌లో ట్యాంక్‌ను క్లీన్ చేస్తున్నప్పుడు విషపూరిత పొగలు పీల్చుకుని […]

2020-05-21T082105Z_1_LYNXMPEG4K0J7_RTROPTP_4_ASIA-STORM-INDIA-e1590074409354 Weather

ఈశాన్య రాష్ట్రాలను కుదిపేసిన రెమల్ తుఫాన్… 37కి చేరుకుంది మరణాలు…

రెమల్ తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షం, ఉరుములు మిజోరంతో సహా ఈశాన్య రాష్ట్రాలను అల్లకల్లోలం చేసింది. దీని ప్రభావంతో రాష్ట్రాల్లో 37 మంది మరణించారు. ఇంకా డజన్ల కొద్దీ కనిపించలేదు. వర్షాలకు ఇళ్లు ధ్వంసం కావడం, విద్యుత్ లైన్లు నేలకూలడంతో వందలాది మంది సహాయక శిబిరాల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మిజోరాం ఈ ప్రాంతంలో అత్యధికంగా దెబ్బతిన్న రాష్ట్రం. రెమల్ తుఫాను మిజోరాం రాజధాని ఐజ్వాల్‌లోని మెల్తుమ్, హ్లిమెన్, ఫాల్కౌన్ మరియు సేలం వెంగ్ ప్రాంతాల్లో […]

c7df7331-7dcf-4c18-b83e-c3439ee28437 Assam

వాటర్ టేంక్ లో పాములు… భయంతో జనాలు…!!!

అస్సాం లోని నాగావోస్ జిల్లాలో ఒక వింట ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఒక గ్రామంలో ఒక బిల్డింగ్ లో నివసిస్తున్న ఓక వ్యక్తి స్నానం చేసేందుకు బాత్రూమ్ కి వెళ్లాడు. కాని అక్కడ ఉన్న వాటర్ ట్యాంక్ పక్కన నుంచి రెండు మూడు పాముల తలలు బయటు కనిపించాయి. అది చూసిన ఆ వ్యక్తి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాడు. వెంటనే అక్కడున్న స్థానికులను పిలిచాడు. స్థానికంగా పాముల్ని పట్టే వ్యక్తికి సమాచారం ఇవ్వడంతో అతడు వచ్చి […]

OIP (6) Viral

కేజ్రీవాల్‌ సహాయకుడు బిభవ్‌ కుమార్‌కు 3 రోజుల పోలీసు కస్టడీ…

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్‌ను 3 రోజుల పోలీసు కస్టడీకి తీస్ హజారీ కోర్టు మంగళవారం ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ గౌరవ్ గోయల్ కుమార్‌ను మే 31 వరకు పోలీసు కస్టడీకి ఆదేశించారు. మే 13న ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్‌పై దాడి చేసిన ఆరోపణలను కుమార్ ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ పోలీసులు మొదట ఐదు రోజుల కస్టడీని అభ్యర్థించారు. సాక్ష్యాలు లేవని పేర్కొంటూ కుమార్ […]

e547ae90-b288-11ed-89f4-f3657d2bfa3b Viral

గుర్మీత్ రామ్ రహీమ్‌కు ఉపశమనం… జీవిత ఖైదును కొట్టివేసిన హైకోర్టు…

డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ రంజిత్ సింగ్ హత్య కేసులో అభియోగాల నుండి మంగళవారం పంజాబ్, హర్యానా హైకోర్టు క్లియర్ చేశారు. డేరా మాజీ మేనేజర్ రంజిత్ సింగ్ 2002లో హత్యకు గురయ్యారు. ఆ తర్వాత 2021లో సీ.బీ.ఐ. కోర్టు రామ్ రహీమ్, మరో నలుగురికి జీవిత ఖైదు విధించింది. రామ్ రహీం సీబీఐ కోర్టు ఆదేశాలను హైకోర్టులో సవాలు చేశారు. డేరాలోని ఇద్దరు సాధ్విలపై అత్యాచారం ఆరోపణలు మరియు వివాదాస్పద రామ్ […]

OIP Exclusive

బిభవ్ కుమార్ బెయిల్ ను తిరస్కరించిన ఢిల్లీ కోర్ట్…

రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్‌పై జరిగిన దాడి కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు సోమవారం తిరస్కరించింది. బిభవ్ కుమార్ నాలుగు రోజుల జ్యుడీషియల్ కస్టడీ ముగియడానికి ఒక రోజు ముందు అదనపు సెషన్స్ జడ్జి సుశీల్ అనుజ్ త్యాగి నిర్ణయం వెలువడింది. ఈ నిర్ణయంపై కుమార్ హైకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపిందని ఒక వార్తా సంస్థ తెలిపింది.