ఉత్తరాఖండ్ ఘోయ ప్రమాదం… లోయలో పడిన టెంపో ట్రావెలర్…
ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్లోని రిషికేశ్-బద్రీనాథ్ హైవే సమీపంలో టెంపో ట్రావెలర్ లోతైన లోయలో పడిపోయింది. దానితో అందులో ఉన్న ఎనిమిది మంది మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. హైవేపై అలకానంద నది సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. వాహనంలో 23 మంది ప్రయాణికులు ఉన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం తెలిపింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప వైద్య కేంద్రానికి తరలించినట్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. ప్రమాదంపై ఆందోళన […]








