బీహార్ 24గంటల్లోనే కూప్పకూలిన మరో వంతెన…
సరన్ జిల్లాలో గురువారం మరో వంతెన కూలిపోవడంతో కేవలం 24 గంటల్లోనే మూడో వంతెన కూలిపోయిందంటూ స్థానికులు గుసగుసలాడుతున్నారు. కేవలం 15 రోజుల్లో రాష్ట్రంలో ఇది పదో ఘటనగా చెప్పారు. గండకి నదిపై 15 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ వంతెన సరన్లోని అనేక గ్రామాలను సివాన్ జిల్లాతో కలుపుతుంది. తాజా వంతెన కూలిన సంఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు, అయితే ఈ సంఘటనలపై భారీ ఎదురుదెబ్బను ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఖచ్చితంగా ఆందోళన కలిగించే […]









