అమలాపురంలో స్థల వివాదం పై తీర్పు… -సీనియర్ సివిల్ జడ్జి కోర్టు-
అమలాపురంలోని 2016 సంవత్సరంలో ఒక స్థలానికి సంబంధించి వివాదంలో ప్రధాన ముద్దాయి రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంనకు చెందిన తోట పుండరీకాక్షయ్యలు (బాబీ)తో పాటు 50 మందిపై అమలాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. దానికి సంబందించి వాదోపవాదాలు విన్న అనంతరం అమలాపురం ఒకటవ అసిస్టెంట్ సెషన్స్, సీనియర్ సివిల్ జడ్జి కోర్టు తీర్పును వెలువరించింది. ఈ కేసును న్యాయవాది అబ్బిరెడ్డి సురేష్ వాదనలు విన్న కోర్టు కేసును కొట్టి వేస్తూ తీర్పు వెలువడింది. దీనికి సంబంధించి వివరాలను […]

