WhatsApp Image 2023-11-28 at 6.24.15 AM Political

మోడీ గద్దె దిగాలంటే ఐక్య పోరాటాలే శరణ్యం… -తాటిపాక మధు, కుండ్రాపు రాంబాబు-

మోడీ చేపడుతున్న కార్మిక రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా చేస్తున్న మహా ధర్నాకు మద్దతుగా విజయవాడలో జరుగుతున్న రెండువ రోజు ధర్నాకు రాజమండ్రి నుండి జట్ల సంఘము కార్మికులు, భవన, పేపర్ మిల్, వ్యవ సాయ కార్మికులు రైల్వే స్టేషన్ నుండి బయలుదేరారు. అంతక ముందు సీ.పీ.ఐ. కార్యాలయము నుండి ప్రదర్శనగా బయలు దేరి వెళ్లారు . ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తాటిపాక మధు , కుండ్రపు రాంబాబు మాట్లాడుతూ… మోడీ ప్రభుత్వం […]