jj Viral

జగనన్న విద్యా దీవెన కార్యాక్రమంలో జగన్ కీలక వ్యాక్యలు…

భీమవరంలో జగనన్న విద్యా దీవెన కార్యాక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సీ.ఎం. జగన్ మోహన్ రెడ్డి విచ్చేసి విద్యా దీవెన పథకం కింద రూ. 584 కోట్లు రిలీస్ చేసారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ… జులై-సెప్టెంబర్ 2023 త్రైమాసికానికి సంబంధించి మొత్తం 8,09,039 మంది విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఈ మొత్తాన్ని విడుదల చేశామన్నారు. విద్యా దీవెన కింద ఇప్పటివరకు రూ.11,900 కోట్లు, వసతి దీవెన కింద రూ. 4,275 కోట్లు […]

y-s-jaganmohan-reddy-5 Political

వచ్చే ఏడాదిలో ఈ 3 పథకాలు అమలు…

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో వైఎస్‌ఆర్‌ పింఛన్‌ కానుక, చేయూత, ఆసరా పథకాల కింద ఆర్థిక సాయం అందజేయాలని నిర్ణయించారు. జనవరి 19న విజయవాడలో 125 అడుగుల డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించనున్నట్లు తెలిపారు.జరిగిన సమావేశంలో మూడు సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆయన ఆదేశించారు. ఎన్నికల వాగ్దానానికి అనుగుణంగా జనవరి-1-2024 న 66 లక్షల మంది లబ్ధిదారులకు రూ. […]

Indian-National-Congress-600x400 Exclusive

ఎంపీల సస్పెన్షన్ పై ఇండియా కూటమి నిరసన…

విజయవాడలో లేనిన్ సెంటర్ లో విపక్ష పార్లమెంట్ సభ్యుల సస్పెండ్ పై ఇండియా కూటమి నిరసనను వ్యక్తంచేసింది. పార్లమెంట్ భవనంలో రక్షణ వ్యవస్థ పై ఆందోళన వ్యక్తం చేసిన విపక్ష పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తూ… లెనిన్ సెంటర్ లో నల్ల రిబ్బన్లు, ప్ల కార్డులు, నల్ల బెలూన్లు పట్టుకుని నిరసన తెలిపారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలు, నాయకులు నినాదాలు చేశారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ అధ్యక్షులు నరహరశెట్టి నరసింహరావు మాట్లాడుతూ… పార్లమెంట్ లో […]

WhatsApp Image 2023-12-20 at 2.54.53 PM Exclusive

ప్రజా వ్యతిరేక పాలన చేసే పార్టీలను గద్దె దింపడమే ఆర్.పి.ఐ. లక్ష్యం…

దేశంలో ప్రజాలకు వ్యతిరేకంగా పాలన సాగిస్తున్న బీ.జే.పీ. పార్టీని, రాష్ట్రం లో వై.సీ.పీ. పార్టీలను పథవినుంచి దింపడమే లక్ష్యం గా ఆర్.పి.ఐ (అంబేద్కర్ ) ప్రజలను చైతన్యం చేస్తుందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డా. మోహన్ లాల్ పాటిల్ తెలిపారు. విజయవాడలో సన్ రైజ్ ఆసుపత్రి సమీపంలో పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, రైల్వే జోన్, పోలవరం పూర్తి, విశాఖ […]

320276-gopala Exclusive

ఖనిజాన్వేషణ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం మద్ధతు…

విజయవాడలో రాష్ట్ర జియోలాజికల్ ప్రోగ్రామింగ్ బోర్డు సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యాక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (మైనింగ్) గోపాలకృష్ణ ద్వివేది హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఖనిజాన్వేషణ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందించనుందని అన్నారు. రాష్ట్రంలో అపారమైన ఖనిజ వనరులను గుర్తించడం కోసం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వం టి సంస్థలు మరింత చురుగ్గా అన్వేషణలను కొనసాగించాలని కోరారు. విదేశ జీ.డీ.పీ. లో మైనింగ్ వాటాలతో పోలిస్తే […]

OIP (8) Education / Career

ఎన్.జీ.ఐ.ఎస్. స్కీం కింద రాష్ట్రంలో 95 స్టార్ట్ అప్ కంపేనీలు నమోదు…

కొత్త స్టార్ట్ అప్ కంపెనీలను ప్రోస్తాహించేందుకు రాష్ట్రం ప్రభుత్వం అడుగులువేస్తుందని వికయవాడ జాయింట్ డైరెక్టర్ బీ. వినయ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ఎన్.జీ.ఐ.ఎస్. స్కీం ఇప్పటికి 95 స్టార్ట్ అప్ కంపెనీలు నమోదుచేసుకున్నాయని ఆయన తెలియచేశారు. ఇందులో 28 స్టార్టప్స్ లకు రూ. 25 లక్షల చోప్పున సీడ్ ఫండింగ్ ను అందించినట్లు చాప్పారు. పలు పాఠశాలలో ఏర్పాటుచేసిన ఇంక్యుబేషన్ సెంటర్లలో యువత స్టార్టప్స్ పై ప్రయోగాలు చేస్తున్నారన్నారు.

WhatsApp Image 2023-12-02 at 5.04.53 PM Exclusive

రానున్న మూడు రోజులు పూర్తి అప్రమత్తంగా ఉండాలి… ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కే.ఎస్. జవహర్ రెడ్డి.

బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను దృష్ట్యా ఎలాంటి పరిస్థితులు తలెత్తినా సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సన్నద్ధంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కే.ఎస్. జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లును ఆదేశించారు. తుఫాను ముందు జాగ్రత్త చర్యలపై విజయవాడ సి.ఎస్. క్యాంపు కార్యాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సి.ఎస్. మాట్లాడుతూ… భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం సోమవారం నెల్లూరు-మచిలీపట్నాల మధ్య తుఫాను తీరాన్ని దాటే అవకాశం ఉందని అన్నారు. […]

WhatsApp Image 2023-10-25 at 7.00.00 PM News Education / Career

ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఐబీ’ సిలబస్ కు రోడ్ మ్యాప్ సిద్ధం

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ ప్రవేశ పెట్టేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసే ప్రక్రియ వేగవంతంగా సాగుతోందని పాఠశాల విద్య ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాశ్ వెల్లడించారు. ఐబీ భారతదేశ విభాగం ఇంఛార్జ్ బాలకృష్ణ, డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్ ఎమీ పార్కర్, గ్లోబల్ డైరెక్టర్ బిజినెస్ డెవలప్ మెంట్ బన్నయాన్ లతో ప్రవీణ్ ప్రకాశ్ భేటీ అయ్యారు. 10,12 తరగతుల విద్యార్థులకు ఐబీ-ఆంధ్ర ప్రదేశ్ ఉమ్మడి సర్టిఫికెట్ల జారీ ప్రక్రియపై చర్చించారు. సిలబస్ […]