జగనన్న విద్యా దీవెన కార్యాక్రమంలో జగన్ కీలక వ్యాక్యలు…
భీమవరంలో జగనన్న విద్యా దీవెన కార్యాక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సీ.ఎం. జగన్ మోహన్ రెడ్డి విచ్చేసి విద్యా దీవెన పథకం కింద రూ. 584 కోట్లు రిలీస్ చేసారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ… జులై-సెప్టెంబర్ 2023 త్రైమాసికానికి సంబంధించి మొత్తం 8,09,039 మంది విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్కు ఈ మొత్తాన్ని విడుదల చేశామన్నారు. విద్యా దీవెన కింద ఇప్పటివరకు రూ.11,900 కోట్లు, వసతి దీవెన కింద రూ. 4,275 కోట్లు […]







