WhatsApp Image 2024-01-31 at 4.40.52 PM Political

అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ రద్దుచేస్తాం…!!!

విజయవాడ కోర్టుల దగ్గర ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 కి వ్యతిరేకంగా 42 రోజులుగా దీక్ష చేస్తున్న న్యాయవాదులను మాజీ మంత్రి నెట్టెం రఘురాం, సీ.పీ.ఐ. జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ గార్లతో కలసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా నూతన భూ చట్ట కాపీలను చించేసి నిరసన తెలియజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… మేధావులు మౌనంగా ఉండడం వలన దుర్మార్గుడు రాజ్యం ఏలుతున్నాడని అన్నారు. రాజ్యాంగాన్ని అవపాసన పట్టిన న్యాయవాదులు, రాజ్యాంగాన్ని అమలుపరిచేలా చేసి […]

WhatsApp Image 2024-01-30 at 5.02.03 PM Viral

డా. పద్మలతకు సీనియర్ మెంబర్ అసోసియేషన్ అవార్డ్…

జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ మోస్ట్ ఔట్ స్టాండింగ్ లేడీ (సీనియర్ మెంబర్ అసోసియేషన్) అవార్డు విన్నర్ గా తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రి నగరానికి చెందిన ప్రముఖ వైద్యురాలు, శ్రీలత ఆసుపత్రి అధినేత, జాతీయ బీ.సీ. సంక్షేమ సంఘం జాతీయ మహిళా అధ్యక్షురాలు, డాక్టర్ అనుసూరి పద్మలత నిలిచారు. విజయవాడలో జరిగిన జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ అలుమినీ సమావేశంలో ఈ అవార్డును డాక్టర్ పద్మలత అందుకున్నారు. ఈ సందర్బంగా ఆమెను ఘనంగా సత్కరించి అవార్డును అందచేశారు. కార్యక్రమంలో […]

jd_60c2702c2d Political

మేనిస్టోను విడుదల చేసిన జై భారత్ నేషనల్ పార్టీ…

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండడంతో సీ.బీ.ఐ. మాజీ జే.డీ. లక్ష్మీనారాయణ అధ్యక్షతన నడుస్తున్న జై భారత్ నేషనల్ పార్టీ తన మినీ మేనిస్టోను విడుదల చేసిందని వెళ్లడించారు. ఈ మేనిఫెస్టోను ఆయన విద్యార్ధులు, ఆటో డ్రైవర్లు, మహిళలు, రైతుల చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు ఓటర్ల దినోత్సవమని ఓటు ప్రాధాన్యతను తెలియజేసే రోజన్నారు. అందువలనే పార్టీ నిర్ణయం మేరకు మేనిఫెస్టోను విడుదల చేశామన్నారు. ఇది ప్రజల్లోనుంచి వచ్చిన […]

maxresdefault Political

పొన్నాడ సతీష్ కుమార్ ను సన్మానించిన ఎస్.పీ. నాయకులు…

బలుగ, బలహీన వర్గాల ఆరాద్య దైవం, భారత రాజ్యంగ రూప కర్త బి.ఆర్. అంబేత్కర్ 125 అడుగుల విగ్రహీన్ని విజయవాడలో విగ్రహృవిష్కరణ రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ముమ్మిడి వరం నియోజక వర్గం ఎం.ఎల్.ఏ. పొన్నాడ సతీష్ కుమార్ ను ఆ మండలానికి చెందిన పలువురు ఎస్.పీ. నాయకులు ప్రారంబొత్సవం తరువాత మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తదనంతరం ఆయనికి సాలువా […]

1243299-ankan Trending News

2,000 మందిని మూకుమ్మడిగా పోలీసులు అరెస్టులు…

ఆద్ర రాష్ట్రం లో అన్ని జిల్లాలో అంగన్ వాడీ వర్కర్లు చేస్తున్న న్యాయ పోరాట సమ్మెను ఆపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా విజయవాడ నగరంలో ధర్నా చౌక్ శిబిరంలో సమ్మె చేస్తున్న సుమారు 2,000 మందిని మూకుమ్మడిగా పోలీసులు అరెస్టులు చేసి అదుపులోకి తీసుకున్నారు. అక్కడ టెంట్ లను కూల్చేసి, లైట్లు ఆపేసి మహిళలను బలవంతంగా ఈడ్చుకుంటూ బస్సుల్లో ఎక్కించారు. నిరవధిక నిరాహార దీక్షలో ఉన్న అంగన్వాడీ నేతల్ని కూడా బలవంతంగా […]

WhatsApp Image 2024-01-21 at 6.09.51 PM Trending News

కోడికత్తి శ్రీను కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి…

జనపల్లి శ్రీను అలియాస్ కోడికత్తి శ్రీను గత 4 సంవత్సరాల నుండి జైల్లో రిమైండ్ ఖైదీ గా ఉన్నాడు. శ్రీవాస్ తల్లి సావిత్రి, సోదరుడు సుబ్బరాజు గత 4 రోజుల నుండి శ్రీనుని విడుదల చెయ్యాలని, జగన్ మోహన్ రెడ్డి కోర్టు కు వచ్చి సాక్ష్యం చెప్పాలని విజయవాడ లో ఆమరణ నిరహర దీక్ష చెప్పట్టారు. శనివారం రాత్రి పోలీసులు దీక్ష ను భగ్నం చేసి విజయవాడ ప్రభుత్వం సామాన్య ఆసుపత్రి కి తరలించారు. సమాచారం అందుకున్న […]

WhatsApp Image 2024-01-19 at 10.37.55 PM Political

Statue of Social Justice….

విజయవాడ లో డాక్టర్ బి.ఆర్. అంబెత్కర్ 125 అడుగుల విగ్రహీన్ని రాష్ట్ర సీ.ఎం. ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అంటే ఆమెరికా గుర్తువచ్చినట్లు ఇక పై స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే విజయవాడ గుర్తొస్తుంది అని అన్నారు.

OIP (16) Political

వైసీపీ కి షాకిచ్చిన బోప్ప భవనకుమార్…

విజయవాడలోని వై.సీ.పీ. అధ్యక్షుడు బోప్ప భవనకుమార్ వై.ఎస్.ఆర్.సీ.పీ. కి షాక్ ఇచ్చారు. ఇటీవల టీ.డీ.పీ. పార్టీ తో చర్చలు జరిపారు. ఈ సందర్బంగా ఆయన తెలుగు దేశంలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఆయన ఈ నెల 21 వ తేదీనా పార్ధ సారథితో పాటు ఆ పార్టీ లోకి చేరనున్నట్లు వెళ్లడించారు. ఆయన మాట్లాడుతూ… రాజధాని విషయంలో తానేంతో మానసిక వేదనలను ఎదుర్కున్నానని అన్నారు. ఏదో ఆశించి నేను ఈ పార్టీలో చేరలేదని […]

WhatsApp Image 2024-01-09 at 5.21.02 PM Viral

ఉపాధ్యాయుల పీ.ఎఫ్., ఏ.పీ.జీ.ఎల్.ఐ. సొమ్ము ఇవ్వండి…

కేవలం ఉపాధ్యాయులు దాచుకున్న PF, APGLI, సంబంధిత సొమ్ము ఇవ్వమని విజయవాడ అడగడానికి వెళ్లినవారిని ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం అడ్డుకోవడం సమంజసం కాదని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. D. A లు ఇస్తామన్నవి ఇవ్వండి అని అడుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని తమ ఆవేదన వెళ్లిబుచ్చారు.

botsa-satyanarayana Viral

అంగన్‌వాడీ సిబ్బంది సమ్మె విరమించకోవాలి… -మంత్రి విజ్ఞప్తి-

అంగన్‌వాడీ సిబ్బంది డిమెండ్ నెరవేర్చాలని చేస్తున్న సమ్మె విరమించుకోవాలని గర్భిణులకు నెలవారీ షెడ్యూల్‌ ప్రకారం సంపూర్ణ పోషణ కిట్‌లను పంపిణీ చేయాలని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో గర్భిణులకు కిట్‌లను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. బొబ్బిలిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఎస్‌. అప్పలనాయుడు, ఎంపీ చంద్రశేఖర్‌తో కలిసి బొత్స ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. […]