పర్యాటక కేంద్రంగా మారనున్న విజయవాడ… -ఎం.పీ. విజయసాయి రెడ్డి-
విజయవాడలో 400 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 206 అడుగుల అంబెడ్కర్ విగ్రహం 19 వ తేదీన ఆవిష్కరించబడుతుందని వై.ఎస్.ఆర్.సీ.పీ. ఎం.పీ. విజయసాయి రెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా ఆ రోజు సాయంత్రం 4 గంటలకు సమతా మహాసభ ను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ సభకు రాష్ట్ర వ్యప్తంగా అన్ని జిల్లాల నుంచి దలిత సోదర, సోదరీమనులు మరియు బలుగు, బలహీన వర్గాల ప్రజలు స్వచ్చందంగా వస్తున్నారని అన్నారు. ఈ సమావేశానికి దాదాపు లక్ష నుంచి 1.25 […]
