కార్యకర్తలతో వర్చువల్ ఇంటరాక్షన్లో మోడీ…
మూడవసారి అధికారం కోసం ప్రయత్నిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలోని బీ.జే.పీ. కార్యకర్తలను ప్రతి పోలింగ్ బూత్లో గత రికార్డులను బద్దలు కొట్టాలని విజ్ఞప్తి చేశారు. టిఫిన్ బైఠక్ వద్ద వారణాసి లోక్సభ నియోజకవర్గంలోని మొత్తం 660 పోలింగ్ స్టేషన్ల నుండి బీ.జే.పీ. కార్యకర్తలతో వర్చువల్ ఇంటరాక్షన్లో మోడీ మొదటి సారి ఓటర్లను చేరుకోవడం యొక్క ప్రాముఖ్యతను చెప్పారు. 10 సంవత్సరాలలో కాశీ ఎంత అభివృద్ధి చేసామో హైలైట్ చేయాలని కార్యకర్తలను కోరారు. […]


