యూ.పీ. లోని గోండాలో ఘోర విషాదం… పట్టాలు తప్పిన చండీగఢ్-డిబ్రూఘర్ ఎక్స్ప్రెస్…
ఉత్తరప్రదేశ్లోని గోండాలో చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్కు చెందిన పలు కోచ్లు పట్టాలు తప్పాయి. ప్రాథమిక నివేదికల ప్రకారం..కొంతమంది వ్యక్తులు గాయపడినట్లు మరియు విజువల్స్ ప్రయాణికులు తమ లగేజీతో ట్రాక్ వైపులా నిలబడి ఉన్నట్లు చూపిస్తున్నాయి. గోండా, జిలాహి మధ్య పికౌరా సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని సంభందిత అధికారులు తెలిపారు. ఘటనా స్థలానికి రెస్క్యూ టీమ్ను పంపినట్లు తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. వెంటనే ఘటనా స్థలానికి […]



