WhatsApp Image 2024-02-24 at 5.56.35 PM Exclusive

పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన పినిపే విశ్వరూప్…

పరిపాలన వికేంద్రీకరణ, గ్రామ స్వరాజ్య స్థాపన కోసం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను రాష్ట్ర ముఖ్య మంత్రి స్థాపించాలని రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పినిపే విశ్వరూప్ అన్నారు. ఉప్పలగుప్తం మండల పరిధిలో భీమనపల్లి గ్రామంలో నరేగా నిధులైన రూ. 23.94 లక్షల వ్యయంతో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఆధ్వ ర్యంలో నిర్మించిన భీమనపల్లి రైతు భరోసా కేంద్రం-1 ను మంత్రి ప్రారంభించారు. అదేవిధంగా 15 ఆర్థిక సంఘం నిధులైన రూ. 50 లక్షల వ్యయంతో అదే గ్రామంలో […]

WhatsApp Image 2024-02-03 at 10.54.16 AM Viral

ఆందోళనకారులపై ఉప్పలగుప్పం పోలీసులు చర్యలు…

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎస్. యానం గ్రామం వద్ద ఆందోళన పేరుతో వేదాంత కంపెనీకు చెందినటువంటి రోజు వారి కార్యకలాపాలను అడ్డుకొని, వారి ఉద్యోగులను విధి నిర్వహణలకు వెళ్ళనివ్వకుండా నిరోధించినందుకు గాను, మరియు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు గాను సంబంధిత ఆందోళనకారులపై ఉప్పలగుప్తం పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో అందర్నీ గుర్తించడం జరుగుతుంది. వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం […]

OIP (9) Exclusive

రైతులకు వీటిపై అవగాహన సదస్సు…???

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లి గ్రామంలో కొబ్బరిని ఆశించే నల్ల ముట్టు పురుగు నివారణ పై అవగాహన సదస్సును అంబాజీపేట కీటక శాస్త్రవేత్త డాక్టర్ వి. అనూష, ఉద్యాన శాఖ అధికారి చందన కలిసి నిర్వహించారు. ఈ సదస్సుకు గ్రామ సర్పంచ్ చిక్కం జంగమయ్య పెదబాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్బంగా ఉద్యాన శాఖ అధికారి మాట్లాడుతూ… కొబ్బరి సాగులో నల్లముట్టు పురుగు నివారణకు తీసుకోవాల్సిన సస్యరక్షణ పద్ధతులను రైతులకు […]

WhatsApp Image 2024-01-19 at 8.32.41 AM Political

ఉప్పలగుప్తంలో వై.సీ.పీ. ఆత్మీయ సమావేశం…

ఉప్పలగుప్తం మండలం చల్లపల్లిలోని జగ్గరాజు పేటలో వై.సీ.పీ. నాయకుడు, గుడ్‌ సీడ్‌ ఫౌండేషన్‌ అధినేత కుంచే రమణారావు తన అనుచరులు, క్రైస్తవ నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కుంచే రమణారావు మాట్లాడుతూ… పార్టీకు ఎంతో కష్టపడి పనిచేసి గెలిపిస్తే ఆ నాయకుడు కార్యకర్తలకు ఏమాత్రం అండగా నిలబడలేదు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకాలం స్థానికేతరలకు టిక్కెట్లు ఇస్తే పల్లకి మోసం అని అన్నారు. ఇకపై అలా కుదరదని స్థానికులకే వై.సీ.పీ. టిక్కెట్టు కేటాయించాలి అన్నారు.