తునిలో ప్రారంభం కానున్న రా కదలిరా మహ సభ…
కాకినాడ జిల్లా టీ.డీ.పీ. కార్యాలయం నందు టీ.డీ.పీ.- జనసేన కలిసి విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి టీ.డీ.పీ. నాయకులు బండారు సత్యనారాయణ, రాజప్ప, అనిత, మహ సేన రాజేష్, జనసేన నాయకులు పంతం నానాజీ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్బంగా పంతం నానాజీ మాట్లాడుతూ… టీ.డీ.పీ. అధినేత చంద్రబాబు నాయుడు రా కదలిరా మహీ సభను నిర్వహించారని అన్నారు. ఈ సభకు 6 లక్షల మంది ప్రజలు హాజరయ్యారని, ఎన్టీఆర్ పిలుపుతో 9 నెలల్లోనే […]




