TDP-Flag-Jenda-Janasena-Flag-Alliance-2024 Exclusive

తునిలో ప్రారంభం కానున్న రా కదలిరా మహ సభ…

కాకినాడ జిల్లా టీ.డీ.పీ. కార్యాలయం నందు టీ.డీ.పీ.- జనసేన కలిసి విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి టీ.డీ.పీ. నాయకులు బండారు సత్యనారాయణ, రాజప్ప, అనిత, మహ సేన రాజేష్, జనసేన నాయకులు పంతం నానాజీ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్బంగా పంతం నానాజీ మాట్లాడుతూ… టీ.డీ.పీ. అధినేత చంద్రబాబు నాయుడు రా కదలిరా మహీ సభను నిర్వహించారని అన్నారు. ఈ సభకు 6 లక్షల మంది ప్రజలు హాజరయ్యారని, ఎన్టీఆర్ పిలుపుతో 9 నెలల్లోనే […]

IMG_20231223_141827 Exclusive

నీటిలో దిగి నిరసన తెలిపిన అంగన్వాడీలు…

అంగన్వాడిలు చేస్తున్న న్యాయ పోరాటం 11వ రోజుకు చేరుకుంది. అయితే ప్రభుతవపరంగా ఎటువంటి హామీలు రాకపోవడంతో అంగన్వాడీ లు సరికొత్త రీతిలో తమ నిరసనను తెలిపారు. తుని పట్టణంలో తాండవ నదిలో కి దిగి నిరసనను తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని నిరసనను తెలిపారు. 

WhatsApp Image 2023-12-22 at 9.15.55 AM Trending News

తునిలో ఇంటికి మీ దివ్య కార్యక్రమం…

తుని పట్టణంలో 14వ వార్డులో మీ ఇంటికి మీదవ్య కార్యక్రమాన్ని నివర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆ వర్గ టీ.డీ.పీ. ఇంచార్జ్ యనమల దివ్య విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రతీ ఇంటిని సందర్శించి టీ.డీ.పీ, జనసేన పార్టీలు కలిసి చేసిన మినీ మేని ఫెస్టోలో ఆంశాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ కరపత్రాలు పంపిణీ చేసారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడతూ… జరగబోయే ఎన్నికల్లో టీ.డీ.పీ, జనసేన లను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీ.డీ.పీ. ఇంచార్జ్ […]

suicide Viral

తొండంగి లో వ్యక్తి ఆత్మహత్య…

తొండంగి మండలంలో ధారుణ ఘటన చోటుచేసుకుంది. పెరుమల్లపురం పంచాయితీ హుకుంపేట శివారు పొలాల్లో గుర్తుతెలియని వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు చూసి వెంటనే పోలిసులకు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటణ స్థలానికొచ్చి ఆ వ్యక్తి మృతదేహాన్ని తుని హీస్పిటల్ కు తరలించారు. ఈ ఘటణ పై కేసు నమోదుచేసి విచారణ చేపట్టారని పోలీసులు అధికారులు తెలిపారు.

R (1) Political

తుని పట్టణం 8వ వార్డు సచివాలయంలో వై ఏపీ నీడ్స్ జగన్ కార్యాక్రమం….

తుని పట్టణం 8వ వార్డు సచివాలయంలో ఆంధ్ర రాష్ట్రానికి జగనే ఎందుకు కావాలి అనే కార్యాక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యాక్రమంలో తుని మున్సిపల్ చైర్ పర్సన్ ఏలూరి సుధారాణి ముఖ్య అతిథిగా విచ్చాశారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ… వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నారని ఆమె అన్నారు. జరగబో ఎన్నికల్లో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ని గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యాక్రమంలో తుని మున్సిపల్ చైర్ పర్సన్ […]