తునిలో నారా లోకేష్తో జై. భీమ్ మాల మహానాడు బృందం భేటీ…
తేటగుంటలో తుని సమీపంలో టీ.డీ.పీ. జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రను నిర్వహించారు. ఈ పాదయాత్రలో జై.భీమ్ మాల మహానాడు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు తంతటి కిరణ్ కుమార్ బృందం లోకేశ్ కు కలిసారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడుల కోసం లోకేశ్ కు వివరించారు. ఈ దాడులను ఖండించాలని జై.భీమ్ మాల మహానాడు తుని బృందం వినతి పత్రాన్ని తోకేశ్ కు అందజేశారు.రాష్ట్రంలో దళితులపై రోజురోజుకీ దాడులు, హత్యలు, అత్యాచారాలు, పెరిగిపోతున్నాయని తెలిపారు. […]
