jn Political

తిరుపతిని పర్వటించనున్న వై.ఎస్. జగన్…

తిరుపలతి లో 24.1.2024 తేదీన జరగబోయే ఇండియా టుడే ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌లో రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పాల్గొననున్నట్లు తెలిపారు. ఆయన రేపు మధ్యాహ్నం 2.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి తిరుపతి చేరుకుంటారని తెలిపారు. అక్కడ తాజ్‌ హోటల్‌లో జరిగే ఇడియా టుడే ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌లో పాల్గొన్న అనంతరం బయలుదేరి రాత్రికి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారని వెళ్లడించారు.

images (13) Viral

ప్రజల మద్దతు ఆమ్ ఆద్మీ పార్టీకే… – పార్టీ కన్వీనర్ రాజేష్ రాయల్-

తిరుపతి నగరం 4వ వార్డులో రేణిగుంట బ్లిస్ హెూటల్ పరిసర ప్రాంతాలు, తిరుచానూరు రోడ్, తదితర ప్రాంతాలలో ప్రజా చైతన్య యాత్ర కార్యాక్రమాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి అసెంబ్లీ కన్వీనర్ శీతల రాజేష్ రాయల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లా అధ్యక్షులు సీనియర్ నాయకులు కె. చంద్రబాబు, పార్లమెంట్ కోఆర్డినేటర్ నీరు గట్టు నగేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రతి పేదవాడు ఆమ్ ఆద్మీ పార్టీకే మద్దతు […]

tirumala-venkateshwara-temple-1200 Tirupati

తిరుమలలో జరగనున్న వైకుంఠ ద్వార దర్శనం…

ఇప్పటకే తిరుమలలో జరగనున్న వైకుంఠ ద్వార దర్శనానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని టీ.టీ.డీ. తెలిపింది. రేపటి నుంచి జనవరి 1 వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నట్లు తెలిపింది. దర్శన టిక్కెట్ కోసం దాదాపు 90 కౌంటర్లను ఏర్పాటు చేసారు. దర్శనం టోకెన్లు జారీ చేయాలని నిర్ణయించగా జనాలు గుంప్పులుగా రావడంతో ముందు జాగ్రత్తగా టోకెన్ల జారీని మొదలుపెట్టారు. మొత్తం 4,23,500 టిక్కెట్లు జారీ చేయనున్నారు.

WhatsApp Image 2023-11-26 at 11.51.58 AM Political

మోడీ నుండి దేశాన్ని కాపాడుకోవాలి… -సీ.పీ.ఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు-

రాజమహేంద్రవరం నవంబరు 26 రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని విభజన హామీలు అమలు చేస్తానని ఢిల్లీకి తలదన్నేలా రాష్ట్ర రాజధాని నిర్మిస్తానని 9 ఏళ్ల క్రితం ఇదే తిరుపతిలో వెంకన్న సాక్షిగా హామీలు కుప్పించిన మోడీ ఆ హామీలను ఏ ఒక్కటి నెరవేర్చకుండా తిరుపతి ఎలా వస్తారని అన్నారు. ఐదు కోట్ల ప్రజలకు క్షమాపణ చెప్పాలని సీ.పీ.ఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు విమర్శించారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా, మోడీ తిరుపతి రావడాన్ని వ్యతిరేకిస్తూ సీ.పీ.ఐ […]

WhatsApp Image 2023-11-21 at 11.07.35 AM Political

సీఎం తిరుపతి జిల్లా పర్యటన రద్దు…

భారీ వర్షం కారణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తిరుపతి జిల్లా పర్యటను రద్దు చేశారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట లోని మాంబట్టు వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు చేశారు. మత్యకార దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఈ రోజు బహిరంగ సభలో పాల్గొని ఈ ప్రాంత మత్యకారుల అభివృద్ధి కోసం సుమారు 150 కోట్ల రూపాయలు తో కొన్ని ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయాల్సి వుంది, […]