tirumal Exclusive

తిరుమల కొండపై యువతి పై విరిగిపడిన చెట్టు కొమ్మ…

తిరుమల కొండ పై విషాదం చోటుచేసుకుంది. కొండపైప అటువైపుగా వెళ్తున్న ఒక యువతి తలపై చెట్టు కొమ్య విరిగిపడ్డింది. దానితో ఆ యువతికి తీవ్ర గాయాలు అయ్యాయి. తిరుమల కొండపై ఉన్న జాపాలి క్షేత్రంలో ఆంజనేయస్వామి దర్శనం కోసం వెళ్తున్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. వెంటనే స్పందిచ స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతుంది.

chandrababu Andhra Pradesh

అధికార వ్యవస్థల ప్రక్షాళన టీటీడీ నుంచే… -ఆంధ్రప్రదేశ్ సీ.ఎం.-

తిరుమల తిరుపతి దేవస్థానం టీ.టీ.డీ. నుంచి పాలనా ప్రక్షాళన ప్రారంభమవుతుందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పవిత్రమైన కొండపై గోవింద నామం మాత్రమే వినిపించేలా చూస్తానని బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం బుధవారం రాత్రి తిరుమలకు చేరుకున్న నాయుడు తన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్‌తో కలసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. గంజాయి, మద్యం, […]

9f88649d-1e16-4ca2-a868-8456aca48408 Exclusive

తిరుపతి పవిత్రతను కాపాడుతాం… -పవన్ కళ్యాన్-

తిరుపతిలలో జనసేన వారాహి విజచభేర సభను ఏర్పాటుచేసారు. ఈ సభకు ముఖ్య అతథిగా జనసేన అధినేత పవన్ కళ్యాన్ విచ్చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… తిరుమల వైకుంఠవాసుడు కొలువైన ప్రాంతమని, ఆయన పాదాల వద్ద కొలువుదీరిన ప్రాంతం తిరుపతి అని అన్నారు. ఏడు కొండల స్వామి పాదాల చెంత ఉన్న ఆ ప్రాంత ప్రజలు ఆకు రౌడీలకు భయపడాల్సి అవసరం లేదన్నారు. తిరుపతి ఆధ్యాత్మికతను మంటగలిపే రౌడీలపై ప్రజలంతా తిరగబడాల్సిన సమయం వచ్చిందని, ఓటుతో వారికి […]

OIP (7) Political

ఎ.ఎం.రత్నం జే.ఎస్.పీ. ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శిగా నియామకం…

జనసేన పార్టీ ఎన్నికల ప్రచారం పర్యవేక్షణకు ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం ని ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నియమించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… తిరుపతి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టవలసిందిగా సూచించారు. అదే విధంగా కోట వినుతని తిరుపతి ఎన్నికల సమన్వయకర్తగా ఆయన నియమించారు.

OIP (44) Exclusive

తిరుపతి పార్లమెంట్ ఎన్నికల సమన్వయకర్తగా తమ్మినేని వెంకటేశ్వర్లు…

తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఈ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పక్షాన సమన్వయ బాధ్యతలను తమ్మినేని వెంకటేశ్వర్లుకు అప్పగించారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. సహ సమన్వయకర్తగా ఎం. హరిశంకర రావును నియమించినట్లు తెలిపారు. పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో జనసేన, టిడిపి, బీజేపీ నాయకులు, శ్రేణులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేయాలని వారికి పార్టీ అధ్యక్షులు సూచించారు. రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఎన్నికల సమన్వయ బాధ్యతలను యెల్లటూరి శ్రీనివాస రాజుకి అప్పగించారు. కాకినాడ పార్లమెంట్ […]

WhatsApp Image 2024-04-13 at 4.58.42 PM Political

బోగస్ ఓట్లుపై అప్రమత్తంగా ఉండాలి… -పవన్ కళ్యాన్-

తిరుపతి నియోజకవర్గంలో బీజేపీ నాయకులతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాన్ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లడుతూ… తిరుపతి నియోజకవర్గంలో ఉన్న దొంగ ఓట్లు విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఒకే వ్యక్తి పేరుపై మూడునాలుగు ఓట్లు ఉండటంపై ప్రస్తావించారు. తిరుపతిలో వై.సీ.పీ. లోక్ సభ ఎన్నికల్లో చేసిన అక్రమాలు, దౌర్జన్యాలను ఈసారి సార్వత్రిక ఎన్నికల్లోనూ చేస్తుందని… దాన్ని మూడు పార్టీలూ సమర్ధంగా ఎదుర్కోవలని సూచించారు. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పటికే వేలకొద్దీ బోగస్ ఓట్లు ఉన్నాయనీ […]

WhatsApp Image 2024-03-13 at 5.44.28 PM Political

జనసేనలోకి గంటా నరహరి చేరిక…

తిరుపతికి చెందిన గంటా నరహరి జనసేన పార్టీలోకి చేరారు. ఈ రోజు మధ్యాహ్నం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆయనకి పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాన్ మాట్లాడుతూ… పార్టీ అభివృద్ధి కి దోహద పడాలని సూచించారు. అనంతరం వెంకటేశ్వర స్వామి విరి విగృహాన్ని పవన్ కళ్యాన్ కి అందచేసారు.

WhatsApp Image 2024-02-04 at 2.51.56 PM Exclusive

భద్రాద్రికి తరలిన శ్రీరామ రధోత్సవ పాదయాత్ర…

వాసుదేవ గురుస్వామి (ఉంగరాల వీర వెంకట సుబ్బారావు) ఆధ్వర్యం లో భద్రాచల శ్రీరామ రథోత్సవ పాదయాత్ర సమితి బృందం 400 మంది హనుమ దీక్షా పరులతో ప్రయాణమయ్యింది. ఆదివారం ఉదయం కాకినాడ స్వయంభూ భోగిగణపతి పీఠంలో బ్రహ్మముహూర్తం నందు తొలిపూజలు నిర్వహించి అచ్చంపేట నుండి గొంచాల మీదుగా కాలినడకతో శ్రీరామ రథం లాగుతూ సామర్లకోట జాతీయ రహదారి పై భద్రాచలం తరలి వెళ్లారు. వాసుదేవ గురుస్వామి మాట్లాడుతూ… 13వ వార్షిక యాత్ర 10రోజుల్లో పూర్తి చేసి భారీ […]

WhatsApp Image 2024-01-30 at 10.19.09 PM Viral

పేదరికం నుండి విముక్తి కలిగించే లక్ష్యంతో పాదయాత్ర…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలను పేదరికం నుండి విముక్తి కలిగించాలనే లక్ష్యంతో అధిక జనుల ఐకమత్యాన్ని సాధించి వారిలో నాయకత్వ లక్షణాలను పెంపొందించి భవిష్యత్ తరాలకు భరోసా కల్పించే దృఢ సంకల్పంతో ఐక్యత విజయ పదం కార్యక్రమాన్ని రూపొందించినట్లు మాజీ ఐ.ఏ.ఎస్. ఆఫీసర్ విజయ్ కుమార్ తెలిపారు. ఐక్యత విజయ పదం పాదయాత్ర కాకినాడ చేరుకున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… సమాజంలో పెరుగుతున్న పేదరికం తరిమికొట్టేందుకు, బడుగు బలహీన వర్గాలలో సామాజిక చైతన్యం కలిగించి వారిలో రాజకీయ […]

YS-Sharmila-to-recommence-padayatra Political

వై.సీ.పీ. నీ నా బుజాన్న వేసుకొని పాదయాత్ర చేసాను… -వై.ఎస్. షర్మిళా-

తిరుపతి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా APCC చీఫ్ వై.ఎస్. షర్మిలా రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… ఒకప్పుడు వై.సీ.పీ. నీ నా బుజాన్న వేసుకొని పాదయాత్ర చేశానన్నారు. వై.సీ.పీ. లో పాదయాత్ర చేసి నిలబెట్టా, అండగా నిలబడ్డా… అధికారంలో తెచ్చా ఈ రోజు కనీసం కృతజ్ఞత కూడా లేకుండ పోయిందన్నారు. నా మీద, నా వ్యక్తిగత జీవితం మీద, నా పేరు […]