బాదితులను ప్రభుత్వమే ఆదుకోవాలి… -యనమల కృష్ణుడు-
టీ.డీ.పీ. ఆర్గనైజింగ్ సెక్రటరీ అయిన యనమల కృష్ణుడు మిచౌంగ్ ప్రభావానికి గురయిన తొండంగి మండలం చోడిపల్లి పేట మత్స్యకారులను, కోదాడ ఏవి నడరం రైతులను అధికారులతో వెళ్లి పరామర్శించారు. మిచౌంగ్ తీవ్ర తూఫాన్ కారణంగా రాష్ట్రమంతా అల్లకల్లోలం అయ్యిందన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… మిచౌంగ్ తూఫాన్ కారణంగా ఒకవైపు పంట పొల్లల్లోకి నీరు చేరడంతో పంట నాశనమయ్యిందని, మరో వైపు వేటకు వెళ్లకపోవడంతో మత్స్యకారులు ఆర్ధికంగా నష్టపోయారని అన్నారు. నష్టపోయిన వారిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని […]
