Nara-Lokesh-50-days-Yuva-Galam-Padayatra Political

తాళ్లరేవు మండలంలో యువగళం పాదయాత్ర…

తెలుగు దేశం పార్టీ యువనేత నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్ర కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం చేరుకుంది. ఈ పాదయాత్రలో నారా లోకేష్ ను చూసేందుకు టీ.డీ.పీ అభిమానులు, ప్రజలు భారి ఎత్తున తరలి వచ్చారు. జనం భారి ఎత్తున రావడంతో రోడ్డు పై రాకపోకలు ఆగిపోవడంతో వాహనదారులు పలు ఇబ్బంలకు గురయ్యారు.