CM-KCR-1 Political

కాంగ్రెస్‌లో చేరిన మూడో బీ.ఆర్‌.ఎస్‌. ఎమ్మెల్యే…

20 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పార్టీని వీడి తనతో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని బీ.ఆర్‌.ఎస్‌. అధినేత కే. చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కలిశారు. త్వరలో ఆయన తన మద్దతుదారులతో కలిసి కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో యెల్లందు నియోజకవర్గం నుంచి బీ.జే.పీ. అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మరో మాజీ ఎం.పీ. డి. రవీంద్రనాయక్ కూడా ముఖ్యమంత్రి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. దానం నాగేందర్, కడియం […]