R Telangana

అర్హులైన వారికి 6 పథకాలు అమలు… -తెలంగాణ సీఎం-

ఎన్నికలకు ముందు ప్రచారంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన మామీల దృష్యా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని ఏర్పాటుచేసింది. ఈ కార్యక్రమం కింద తెలంగాణ ముఖ్యమంత్రి కే. రేవంత్ రెడ్డి అమలుచేసిన ఆరు హామీల కోసం రాష్ట్రంలోని అన్ని గ్రామాల ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించనుందని తెలిపారు. ఇందులో భాగంగా దరఖాస్తులను స్వీకరించడానికి డిసెంబరు 28 నుంచి జనవరి 6 వరకు 8 రోజుల పాటు అన్ని గ్రామాల్లో సభలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. వీటికి అర్హులయిన వారిని గుర్తించడమే […]

congress-leader-revanth-reddy-addresses-a-press-755234 Telangana

సీ.ఎం. రేవంత్ రెడ్డితో గిగ్, ప్లాట్ ఫార్మ్ వర్కర్లు భేటీ…

తెలగాణా రాష్ట్రం హైదరాబాదులో ప్రొఫెషనల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇందులో భాగంగా నాపంల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పనిచేసే గిగ్ వర్కర్లతో సీ.ఎం. రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఎన్నికల ముందు గిగ్ అండ్ ప్లాట్ ఫార్మ్ వర్కర్లకు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు వారితో ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా వారి సమస్యలపై సీ.ఎం. రేవంత్ రెడ్డి […]

pv Telangana

పీ.వీ. నరసింహారావు వర్ధంతి వేడుకల్లో రేవంత్ రెడ్డి…

హైదరాబాద్ రాష్ట్రంలో నెక్లెస్ రోడ్ లోని పీ.వీ. జ్ఞానభూమి వద్ద దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పీ.వీ. నరసింహారావు వర్ధంతి వేడుకలను నింర్వహించారు. ఈ క్రర్యాక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ముఖ్య అతిథులుగా విచ్చేసారు. పీ.వీ. నరసింహారావు విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ఆయన భారత దేశానికి చేసిన సేవలను కొనియాడారు. దేశ ప్రతిష్టను, కీర్తిని ప్రపంచ నలుమూలలకు […]

OIP (11) Exclusive

అశ్వారావుపేట క్రిస్మస్ వేడుకల్లో ఎం.పీ.పీ. జల్లిపల్లి…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన అశ్వారావుపేట మండలంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎం.పీ.పీ. జల్లిపల్లి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం స్థానిక రైతు వేదిక వద్ద సోదరి, సోదరులకు క్రిస్మస్ కిట్లను అందచేసింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఈ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా పాస్టర్స్ కు 2 లక్షల రూపాయల క్రిస్మస్ కానుకను అదేవింగా సోదరి సోదరులకు 1000 క్రిస్మస్ గిఫ్ట్ కీట్లను అందజేసామని తెలిపారు. క్రిస్టియన్ […]

WhatsApp Image 2023-12-17 at 9.42.47 PM (1) Political

పవన్ తో చంద్రబాబు భేటీ…

హైదరాబాద్ లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ తో తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. పవన్ కల్యాణ్ స్వగృహాంనందు చంద్రబాబు నాయుడు కలిశారు. పవన్ కళ్యాణ్, చంద్ర బాబు, కార్యకర్తలతో కలిసీ చర్చలు జరిపారు. ఇరుపార్టీల స్నేహ భందంపై చర్చలు జరిపారు. ఇరు పార్టీల మధ్య పటిష్టత గురించి సమాలోచనలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, వై.సీ.పీ. విముక్త ఆంధ్ర ప్రదేశ్ దిశగా చర్చలు జరిపినట్లు […]

చిన్నారి కోర్కను తీర్చిన బంజారా హిల్స్ పోలీసులు…

క్యాన్సర్ తో బాదపడుతున్న చిన్నారి కోరికను బంజారా హిల్స్ పోలీసులు నెరవేర్చారు. గుంటూరు కి చెందిన అనుపోజు బ్రహ్మం, తల్లీ లక్ష్మి దంపతుల కి చెందిన రెండవ కుమారుడు మోహన్ సాయి సంవత్సర కాలంగా క్యాన్సర్ తో బంజారా హిల్స్ లోని ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నాడు. చిన్నారికి పోలీసు అధికారి కావాలన్న కోరికను తల్లి దండ్రుల ద్వారా తెలుసుకున్న ఆసుపత్రి సిబ్బంది మెక్ ఏ ఫౌండేషన్ సభ్యులకు తెలిపారు. మెక్ ఏ ఫౌండేషన్ సభ్యులు చిన్నారిని […]

OIP (5) Political

కేసీఆర్‌కు భిన్నంగా రేవంత్ రెడ్డి పరిపాలన…

తెలంగాణలో కేసీఆర్ అధాకారాన్ని చేజిక్కించుకున్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి వారం రోజులు కావస్తోంది.అయితే ఆయన ప్రజలతో మమేకమవుతున్న తీరులో తన ముందున్న వ్యక్తి కంటే తాను భిన్నంగా ఉంటానని వారం రోజుల్లోనే రేవంత్ నిరూపించుకున్నారు. అతను ముందు ఏ ప్రభుత్వంలోనూ మంత్రిగా పని చేయలేదు నేరుగా ముఖ్యమంత్రి అయ్యాడు. అయినప్పటికీ, అతను కీలక నిర్ణయాలు తీసుకోవడంలో వేగంగా ఉన్నాడాని విశ్లేషకులు అంటున్నారు. కేసీఆర్  హయాంలో […]

OIP (4) Political

తెలంగాణ 3వ అసెంబ్లీ స్పీకర్‌గా కాంగ్రెస్‌ అభ్యర్థి…

తెలంగాణ రాష్ట్ర శాసనసభ కొత్త స్పీకర్‌గా కాంగ్రెస్‌ సీనియర్‌ శాసనసభ్యుడు గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారని అధికారులు తెలిపారు, ఆయన అభ్యర్థిత్వానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయని తెలిసిన అధికారులు తెలిపారు. మూడవ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు మార్గం సుగమం చేస్తూ నామినేషన్ల గడువు ముగిసిన శాసనసభ సచివాలయానికి వచ్చిన ఏకైక నామినేషన్ కుమార్ మాత్రమే. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అధికారిక ప్రసంగం కోసం తిరిగి సమావేశమైనప్పుడు […]

AA1hF1E4 Karnataka

వివాదాన్ని రేపిన బిజెడ్ జమీర్ అహ్మద్ వ్యఖ్యాలు…

ఇటీవల, తెలంగాణాలో కాంగ్రెస్ ర్యాలీలో జమీర్ వ్యాఖ్యలు వివాదానికి దారితీసాయి. హౌసింగ్ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి బిజెడ్ జమీర్ అహ్మద్ ఇటీవల చేసిన “ముస్లిం స్పీకర్” వ్యాఖ్య వివాదానికి దారితీసింది. మంత్రి సమాధానాన్ని వినడానికి ప్రతిపక్షాలు నిరాకరించడంతో కౌన్సిల్‌ను కుదిపేసింది. రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. జమీర్ మాట్లాడుతూ, కర్ణాటక చరిత్రలో ఎప్పుడూ ముస్లింలను అసెంబ్లీ స్పీకర్‌గా చేయలేదని అన్నారు. యూటీ ఖాదర్‌ను స్పీకర్‌గా చేశారన్నారు. ఇదంతా కాంగ్రెస్ వల్లే సాధ్యమైంది’ అని ఆయన […]

Chandrababu-Naidu Exclusive

తెలంగాణ మాజీ సీ.ఎం. ను పరామర్శించిన టీ.డీ.పీ. అధినేత…

ఇటీవల అనారోగ్యానికి గురయిన తెలంగాణ మాజీ సీ.ఎం. అయిన కే.సీ.ఆర్. ను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర టీ.డీ.పీ. అధినేత నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో పరామర్శించారు. అక్కడ వైద్యులను కలిసి మాట్లాడి కే.సీ.ఆర్. ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకున్నారు.తుంటి మార్పిడి శస్త్ర చికిత్స జరగిందని వైద్యులు తెలిపారు. తదనంతరం ఆయన కే.సీ.ఆర్. కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చేప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… కే.సీ.ఆర్. త్వరలోనే యదావిదిగా నడుస్తారని డాక్టర్లు చెప్పారని అన్నారు. ఆయన […]