WhatsApp Image 2024-01-30 at 12.32.37 PM Political

సోలార్ పవర్ జనరేషన్ సిస్టం సందర్శించిన కరీంనగర్ ఎం.పీ. ….

తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ లోని మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎం.పీ. నిధుల ద్వారా రూ. 10 లక్షలతో సోలార్ పవర్ జనరేషన్ సిస్టం నిర్మించారు. దానిని ఎం.పీ. బండి సంజయ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… త్వరలో మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థుల కోసం కేంద్ర నిధులతో ప్రత్యేక హాస్టల్ నిర్మించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చాను. కరీంనగర్ ప్రజల ఆశీస్సులతో మళ్లి కరీంనగర్ నియోజకవర్గానికి ఎం.పీ. గా గెలుస్తే ఉమెన్స్ హాస్టల్ […]

KTR Telangana

ప్రజలు కరెంటు బిల్లులు కట్టవద్దు… -కేటీఆర్‌-

తెలంగాణ ప్రజలు కరెంటు బిల్లులు చెల్లించవద్దని, వాటిని పార్టీ మాజీ అధినేత్రి సోనియాగాంధీ ఇంటికి పంపవద్దని భారత రాష్ట్ర సమితి బీ.ఆ.ర్‌.ఎస్. వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు కోరారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు, దక్షిణాది రాష్ట్రంలోని అన్ని ఇళ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కరెంట్ బిల్లులు చెల్లిస్తామని ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని మాజీ […]

కాంగ్రెస్ పార్టీలోకి పలువురు చేరిక… -పీ.సీ.సీ. సభ్యులు రుద్రరాజు-

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన రాజోలు మండలం లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని రాజోలులో పొన్నాడ హనుమంతరావు ఆద్వర్యంలో అయన స్వగృహ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సమవేశానికి పీ.సీ.సీ. సభ్యులు రుద్రరాజు గోపాలకృష్ణరాజు ముఖ్య అతిథిగా విచ్చేశారు. తొలత కాంగ్రెస్ పార్టీ లో చేరాని వారికి కండువా కప్పి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ ప్రజా బలంతో మరింత భలపడి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని […]

e09f460ce9da087ec5ffc63f4b13e9c1 Crime

తెలంగాణ యువకులు అమెరికాలో మృతి…

అమెరికా దేశంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. తెలంగాణకు చేందిన ఇద్దుకు వ్యక్తులు ఆ దేశంలోని న్యూయార్క్ ప్రాంతంలో గుర్తుతెలియని రీతిలో మృతి చెందారు. సమాచారం అందుకున్న న్యూయార్క్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వారిని ఆసుపత్రికి తరలించారు. మృతు చెందిన వారు తెలంగాణ వనపర్తి జిల్లాకు చెందిన దినేశ్ (22), ఏపీ శ్రీకాకుళం జిల్లాకు చెందిన నికేశ్ (21) గా అధికారులు గుర్తించారు. కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని సమీప తట్టి తండ్రులు చెప్పారని అన్నారు. ఈ […]

OIP (12) Movies

ప్రజల హృదయాలను ఆకట్టుకున్న సైంధవ్ 3 బాక్సాఫీస్ కలెక్షన్…???

డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా 75వ చిత్రంగా తెరకెక్కిన ‘సైంధవ్’ సినిమా ప్రేక్షకుల హృదయాలపై భారీ ప్రభావాన్ని చూపింది. అద్భుతమైన ప్రదర్శనతో ప్రజల ప్రశంసలను అందుకుంది. ఈ చిత్రం మొదటి మూడు రోజులలో అంచనాల ప్రకారం రూ. 10.1 కోట్లు వసూలు చేసిందని తెలుస్తుంది. 1వ రోజు రూ. 3.8 కోట్లు వసూళ్లతో, 2వ రోజు రూ. 2.85 కోట్లుతో, 3వ రోజు రూ. 3.35 కోట్లు, మొదటి వారాంతపు వసూళ్లు అధిక […]

OIF (1) Movies

బాక్స్ ఆఫీస్ కాతాలో చేరనున్న మరో చిత్రం…

ప్రశాంత్ వర్మ రచన మరియు దర్శకత్వం వహించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ కింద నిరంజన్ రెడ్డి కందగట్ల నిర్మించిన తేజ సజ్జా నటించిన సూపర్‌హీరో చిత్రం హనుమాన్ దేశీయ బాక్సాఫీస్ వద్ద జోరుగా కొనసాగుతున్నాయి. ఆదివారం నాడు దాని కలెక్షన్లు మరింత పెంచింది. ఈ చిత్రం తెలుగు షోలలో గురువారం రూ. 4.15 కోట్లు వసూలు చేసింది, మొదటి శుక్రవారం రూ. 8.05 కోట్లు, మొదటి శనివారం రూ. 12.45 కోట్లు మరియు మొదటి ఆదివారం దాదాపు రూ. […]

WhatsApp Image 2024-01-14 at 10.56.59 AM Trending News

ఇందిరమ్మతోనే రాష్ట్ర అభివృద్ధి…

పేద ప్రజలు ఆశించిన ఇందిరమ్మ రాజ్యం తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని మాజీ కేంద్ర మంత్రి, సిడబ్ల్యూసి మెంబర్ ఎం.ఎం. పళ్ళం రాజు పేర్కొన్నారు. కాకినాడలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు డాక్టర్ చిలుకోటి పాండురంగా రావు అధ్యక్షతన నూతన నగర కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పళ్ళంరాజు పాల్గొన్నారు. కాకినాడ సిటీ అధ్యక్షుడు దాట్ల గాంధీరాజు నేతృత్వంలో, జిల్లా అధ్యక్షుడు చిలుకోటి పాండురంగా రావు నూతన కమిటీ సభ్యులచే […]

OIP (4) Political

కాంగ్రెస్‌లో చేరబోతున్న వై.ఎస్. షర్మిల…

తెలంగాణ రాష్ట్రంలో వై.ఎస్.ఆర్. పార్టీ వ్యవస్థాపకురాలు అధ్యక్షురాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోదరి వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. తెలంగాణలో భారత రాష్ట్ర సమితి (బీ.ఆర్‌.ఎస్.) ఆధికారానికి తెరపడిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసిన వెంటనే ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇలా ఉండగా ఆమె పార్టీ నేతలందరితో సమావేశానికి పిలుపునిచ్చారని తెలిపింది. ఇందులో పార్టీ విలీనం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశం […]

OIP (1) Viral

కూతురుని మంటల్లో వేసిన తండ్రి…

తెలంగాణ రాష్ట్రంలో ధారుణ ఘటణ చోటుచేసుకుంది. కామారిడ్డి జిల్లా బీర్కూర్ మండలంలో బరంగేడ్కి గ్రామంలో ఒక తండ్రి మద్యం మత్తులో తన సొంత కుమార్తిని ని మంటల్లో విసిరేశాడు. అది చూసిన స్థానికులు వెంటనే స్పందించి బాలికను కాపాడారు. ఆ బాలికను దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించారు. 

5ebe581a3000001a1b1560b2 Exclusive

ములుగు జిల్లా ప్రజా సంక్షేమానికి కృషి చేస్తాం… -మంత్రి సీతక్క-

ములుగు మండలంలోని బండారు పల్లి గ్రామం గిరిజన భవన్లో ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పంచాయితీ రాజ్ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ప్రజా సంక్షేమం దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారంటీలకు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించడమే లక్ష్యంగా అందరు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమం లో గ్రామీణ స్థాయి […]