OIP (57) Exclusive

తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు రైతుల ఆత్మహత్య…!!!

తెలంగాణ రాష్ట్రంలో ఘోర ఘటన చేటుచేసుకుంది. పంటలు ఎండిపోవడంతో అప్పులుపాలయ్యి ఇద్దరు రైతులు ఆ మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే… జనగామ జిల్లా తరిగొప్పుల మండలం సోలిపురానికి చెందిన 47 సంవత్సరాల ఉచ్చెంతల శ్రీను అనే రైతు నాలుగు ఎకరాల్లో వరి పంటను వేసాడు. దానిని కాపాడుకునేందుకు నాలుగు బోర్లు వేసాడు, కానీ బోర్లులో నీళ్లు పడకపోవడంతో ఆ పొలం ఎండిపోయింది. దానితోపాటు ఇంటి నిర్మాణం కోసం బోర్లు వేసేందుకు సాగు పెట్టుబడికి రూ. 10 […]

WhatsApp Image 2024-04-27 at 12.15.23 PM Telangana

సీ.ఎం. రేవంత్ రెడ్డి భద్రతా సిబ్బంది పై లేడీ జర్నలిస్ట్ ఫైర్…

తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రతా సిబ్బంది పై ప్రముఖ లేడీ జర్నలిస్ట్ మండిపడ్డారు. సీ.ఎం. రేవంత్ రెడ్డితో మాట్లాడేందుకు ప్రయత్నం చేయగా తనను నడుము పట్టుకుని వెనక్కి లాగి నెట్టివేశారని బర్ఖాదత్ ఎక్స్ అఫీషియల్ కాతాలో పోస్ట్ చేసింది. పబ్లిక్ ఫిగర్‌తో మాట్లాడే హక్కు మాకు ఉంటుందని ఆమె అన్నారు. అధికారం రావడంతో సీ.ఎం. రేవంత్ రెడ్డికి నాలుగు నెలల్లో వచ్చిన అహంకారమంటూ ఆమె మండి పడ్డారు.

WhatsApp Image 2024-04-27 at 11.31.07 AM Viral

సికింద్రాబాద్‌ ఊర్వశి బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ పై పోలీసు దాడులు…

తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్‌ లో ఉన్న ఊర్వశి బార్‌ లైసెన్సును రద్దుచేసారు. ఆ బార్ లో అశ్లీల నృత్యాలు చేస్తున్నారనే నిఘ వర్గాల సమాచారంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దానిపై దాడులు నిర్వహించారు. ఆ దాడుల్లో 30 మంది అమ్మాయిలతో పాటు 70 మంది కస్టమర్లు కనిపించడంతో షాక్ అయ్యారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించేందుకు వీలగా యాజమాన్యం బార్‌లో అమ్మాయిలతో నృత్యాలను ఏర్పాడుచేసారని అధికారులు తెలిపారు. దానితో సదరు యాజమాన్యంపై పోలీసులు […]

WhatsApp Image 2024-04-26 at 6.04.02 PM Crime

నల్గొండ జిల్లాలో గంజాయి దహనం…!!!

తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాలో పట్టుబడ్డ 2043 కేజీల గంజాయిని పోలీసులు దహనం చేసారు. వివరాల్లోకి వెళ్లే… నార్కట్‌పల్లి మండలం గుమ్మళ్ళబావి గ్రామంలో వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడ్డ 2043 కేజీల గంజాయిని ఎస్.పీ. చందనా దీప్తి పర్యవేక్షణలో ఆమె చేతుల మీదుగా దహనం చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… జిల్లాలో 15 పోలీస్ స్టేషన్‌లలో సీజ్ చేయబడిన సుమారు రూ. 5.10 కోట్ల విలువ చేసే గంజాయిని కోర్టు అనుమతులతో దహనం చేస్తున్నామని […]

photo (2) Telangana

తెలంగాణలో బీ.జే.పీ., కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ…

కాంగ్రెస్, బీ.జే.పీ. లు ప్రచారాన్ని ముమ్మరం చేయడంతో లోక్‌సభ ఎన్నికల్లో ఏడు నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు తప్పదని ఇరు పార్టీల నేతలు అంచనా వేస్తున్నారు. ముఖ్యమంత్రి, టీ.పీ.సీ.సీ. అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నామినేషన్ల దాఖలు సమయంలో పార్టీ అభ్యర్థులతో కలిసి రోడ్‌షోలు, కార్నర్‌లు, బహిరంగ సభల్లో ప్రసంగిస్తూ… కాంగ్రెస్ ప్రచారాన్ని ముందు నుంచి నడిపిస్తున్నారు. బీ.జే.పీ. కూడా తమ రాష్ట్ర, జాతీయ స్థాయి నేతలతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సభల్లో ప్రసంగిస్తూ… జోరుగా ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్‌ తన […]

1091538-revanth-reddy Political

బీ.జే.పీ. దక్షిణ భారతంపై వివక్ష చూపుతోంది… -సీ.ఎం. రేవంత్‌రెడ్డి-

దక్షిణ భారతదేశానికి అన్యాయం అనే వాక్చాతుర్యాన్ని నిర్మిస్తూ, ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం దక్షిణ భారతదేశం పట్ల వివక్ష చూపుతోందని, ఇది వారి పతనానికి హామీ ఇస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం అన్నారు. దక్షిణ భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఏదైనా బహుళజాతి కంపెనీ వస్తే వారిని బెదిరించి గుజరాత్ లేదా ఇతర ఉత్తర భారత రాష్ట్రాలకు మార్చమని అడిగారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. గత 10 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అన్ని […]

OIP (48) Telangana

తెలంగాణలో కాంగ్రెస్‌లో చేరేందుకు మరో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సిద్ధం…

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన మరో భారత రాష్ట్ర సమితి బీ.ఆర్‌.ఎస్. శాసనసభ్యుడు టి. ప్రకాష్ గౌడ్ శుక్రవారం నాడు తాను ఒకటి రెండు రోజుల్లో కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సూచించాడు. హైదరాబాద్‌లోని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో ఉదయం గౌడ్‌ కలిసి సుమారు గంటపాటు చర్చించారు. తన అనుచరులతో కలిసి త్వరలోనే కాంగ్రెస్‌లో చేరనున్నట్లు గౌడ్ అన్నారు.

New-Project-2023-03-26T211555.153 Political

కె. కవితకు ఏప్రిల్ 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ విదించిన ఢిల్లీ కోర్టు…

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టయిన భారత రాష్ట్ర సమితి బీ.ఆర్‌.ఎస్. శాసనసభ్యురాలు కె. కవితను ఏప్రిల్ 23 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపిన అడిల్లీ కోర్టు.. శుక్రవారం ఆమెను ఏప్రిల్ 15 వరకు సెంట్రల్ సీ.బీ.ఐ. కస్టడీకి పంపింది. కవిత తమపై స్పందించడం లేదని సీ.బీ.ఐ. కోర్టులో సమర్పించగా, కవిత తరఫు న్యాయవాది నితీష్ రాణా ఆమెను జ్యుడీషియల్ కస్టడీకి పంపడానికి ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. సీ.బీ.ఐ. కి కస్టడీ అవసరం లేదని రిమాండ్ […]

Maharashtra-Kisan-990x557 Exclusive

తెలంగాణలో ఇద్దరు రైతులు ఆత్మహత్య…

సిద్దిపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక కుకునూరుపల్లి కి చెందిన పాల పరమేశ్ గౌడ్ అనే రైతు వ్యవసాయం నిమిత్తం బ్యాంక్ రుణం తీసుకున్నారు. వ్యావసాయం చేస్తుండగా రుణం కట్టాలని బ్యాంక్ అధికారుల వేదింపులు చేయడంతో అది తట్టుకోలేక పురుగుల మందు తాగారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇటీవలే మరణించాడు. మెదక్ జిల్లా శివ్వంపేటకు చెందిన తలారి బాలమణి తనకున్న రెండు ఎకరాలు కాకుండా 6 ఎకరాలు కౌలు తీసుకుని వరి సాగు చేస్తుంది. […]

WhatsApp Image 2024-04-12 at 8.57.34 PM Viral

ఫోన్ బాగు చేయించలేదని యువతి ఆత్మహత్య…

మంచిర్యాల జిల్లాలో విషాదం జరిగింది. జైపూర్ మండలం వేలాల గ్రామానికి చెందిన ప్యాగ సారక్క, స్వామి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. అయితే 19 సంవత్సరాల కూతురు సాయిషుమా సెల్ ఫోన్ బాగు చేయించమని తల్లిదండ్రులను అడిగింది. దీంతో తరచూ సెల్ఫోన్ పాడు చేస్తున్నావని తల్లి మందలించి. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులు బాగాలేవని, కొద్ది రోజుల తర్వాత బాగు చేయిస్తామని చెప్పింది. అన్న అడిగితే బాగు చేయిస్తారు కానీ తాను అడిగితే మాత్రం ఏమీ […]