oli Political

తెలంగాణలో పుంజుకోనున్న టీ.డీ.పీ. …

జులై 6న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నుండి వెలువడిన రాజకీయ చిత్రాలు రెండు స్పష్టమైన సందేశాలను పంపాయి. ఒకటి రాష్ట్ర విభజన వల్ల తలెత్తే సమస్యలను పరిష్కరించేందుకు, విభేదాలను తొలగించేందుకు మళ్లీ మళ్లీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెండోది తెలంగాణాలో తెలుగుదేశం పార్టీని ప్రారంభించేందుకు నాయుడు పరోక్షంగా ఒత్తిడి చేస్తున్నారని వర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్‌లో పునరాగమనం చేయడం, కేంద్రంలో జాతీయ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కొనసాగించడంలో నిర్ణయాత్మక పాత్ర పోషించడం […]

congress-flag-1308855 Telangana

బీ.ఆర్‌.ఎస్. పార్టీ కి భారీ షాక్ తగిలింది….!!!

హైదరాబాద్ లో మరో బీ.ఆర్.ఎస్. ఎమ్మెల్యే అధికార కాంగ్రెస్‌లోకి ఫిరాయించారు. 119 మంది బలం ఉన్న అసెంబ్లీలో పాత పార్టీ బలం 71 కి పెరిగింది. ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం చేవెళ్ల నుండి శాసనసభ్యుడు కాలె యాదయ్య ముఖ్యమంత్రి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పటి వరకు మొత్తం ఆరుగురు బీ.ఆర్‌.ఎస్. ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి ఫిరాయించారు. గతంలో తెల్లం వెంకటరావు, దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎం. సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరారు. ఆసక్తికరమైన […]

revanth reddy Telangana

టీ.పీ.సీ.సీ. అధ్యక్షుడు ఎంపిక పై ఉత్కంఠత…

టీ.పీ.సీ.సీ. అధ్యక్షుడు ఏ. రేవంత్ రెడ్డి పదవీకాలం ఈ నెల 7తో ముగియనున్న నేపథ్యంలో ఆయన వారసుడి నియామక ప్రక్రియను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏ.ఐ.సీ.సీ. వేగవంతం చేసింది. ఏ.ఐ.సీ.సీ. ప్రధాన కార్యదర్శి కే.సీ. వేణుగోపాల్‌ గురువారం కాంగ్రెస్‌ తెలంగాణ ఇన్‌చార్జి దీపా దాస్‌మున్షీ, రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిలతో సమావేశమయ్యారు. ఈ భేటీలో తదుపరి టీ.పీ.సీ.సీ. అధ్యక్షుడి విషయంలో తెలంగాణ నేతల నుంచి వ్యక్తిగత […]

WhatsApp Image 2024-05-17 at 3.49.03 PM Viral

ఆస్తి కోసం అంతక్రియలు చెయ్యని కొడుకు, కూతుర్లు…!!

తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటలో ధారుణ ఘటన చోటుచేసుకుంది. సూర్యాపేటలో నివసిస్తున్న 80 ఏళ్ల లక్ష్మమ్మ అనే వృద్ధురాలు అనారోగ్యంతో చనిపోయింది. అయితే ఆమె పేరు మీద ఉన్న 21 లక్షల ఆస్తి, 20 తులాల బంగారం పంచలేదనే కోపంతో కొడుకు, కూతుర్లు రెండు రోజులుగా అంత్యక్రియలు చేయ్యకుండా అలానే పెట్టు కుర్చున్నారు. ఈ గొడవ తేలకపోవడంతో ఆ మృత దేహేన్ని ఫ్రీజర్ లో పెట్టారు. దీనితో గ్రామస్తులు వారిద్దపై మండిపడుతున్నారు.

WhatsApp Image 2024-05-07 at 3.40.34 PM Crime

ములుగు జిల్లాలో పంప్ హౌస్ లో చోరీ…

తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలో ధరుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని కొంతమంది దుండగులు కత్తులతో బెదిరించి పంప్ హౌజ్‌లో చోరీకి పాల్పడ్డారు. వివరాళ్లోకి వెళ్తే… ములుగు జిల్లాలోని కన్నాయిగూడెం మండలం సబ్ స్టేషన్ వద్ద ఉన్న దేవాదుల పంప్ హౌజ్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని అర్ధరాత్రి కింతమంది దుండగులు వచ్చి కత్తులతో బెదిరించి విలువైన సామగ్రిని దోచుకెళ్ళారు. సీసీ పుటేజ్ ఆధారంగా ఈ ఘటనకు పాల్పడిన దుండగులుపై కేసు నమోదు చేసి వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు […]

WhatsApp Image 2024-04-30 at 1.03.34 PM Viral

తండ్రిని రక్షించబోయి కూతురు మృతి…

తెలంగాణ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. తండ్రి కూతుర్లు కలిసి ములుగు జిల్లాలో ని గోదావరి నదిలోకి దిగారు, అయితే తండ్రి మునిగిపోవడం చూసిన కూతురు తండ్రి ని కాపాడడానికి తండ్రి కి తన చేయ అందించింది ఇదే క్రమంలో బండమీద నుంచి ఆమె కాలుజారి గోదావరిలో పడి మునిగి మృతి చెందింది. మృతురాలు మంగపేట మండలంలో కమలాపురానికి చెందిన నిఖిత గా గుర్తించారు.

narendra-modi-tour-2023061035070_202404730591 Political

తెలంగాణలో పర్యటించనున్న ప్రధాని మోదీ…

మూడో విడత లోక్‌సభ ఎన్నికలకు వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా అల్లాదుర్గంలో ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. గత నెలలో ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో ప్రధాని మోదీ సమావేశం కావడం ఇది రెండోసారి. లోక్‌సభ ఎన్నికల్లో గణనీయ సంఖ్యలో సీట్లు సాధించి తమ ప్రతిష్టాత్మకమైన 370 సీట్లను సాధించాలని బీ.జే.పీ. భావిస్తున్న దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఇదిలా ఉంటే మోడల్ […]

Untitled-design-2024-02-12T154021.804 Viral

అమిత్ షా డాక్టర్డ్ వీడియోపై ఢిల్లీ పోలీసులు ఎఫ్.ఐ.ఆర్. నమోదు…

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రసంగానికి సంబంధించిన డాక్టర్డ్ వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేషన్ చేయడంపై హోం మంత్రిత్వ శాఖ ఫిర్యాదు చేయడంతో ఢిల్లీ పోలీసులు ఆదివారం ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేశారు. ఐ.పీ.సీ. లోని వివిధ సెక్షన్లు, ఐ.టీ. చట్టంలోని సంబంధిత నిబంధనల కింద స్పెషల్ సెల్ ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసిందని వారు తెలిపారు. ఆ వీడియోలో అమిత్ షా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు మరియు ఇతర వెనుకబడిన వారికి రిజర్వేషన్ కోటాలను రద్దు […]

TS-SSC-Results-and-How-to-check-TS-10th-Class-Results-768x466 Education / Career

మనబడి TS SSC ఫలితాలు 2024 ఫలితాలు నేడు విడుదలయ్యే అవకాశం…

తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10వ తరగతి ఫలితాలను ఏప్రిల్ 29 లేదా ఏప్రిల్ 30, 2024న ప్రకటించే అవకాశం ఉందని వెళ్లడించింది. మనబడి తెలంగాణ 10వ ఫలితాలు ఉదయం 11 గంటల ప్రాంతంలో వెలువడే అవకాశం ఉంది. మార్చి 18 నుండి ఏప్రిల్ 2 వరకు పరీక్షలకు హాజరైన విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్‌ను ఉపయోగించి అధికారిక వెబ్‌సైట్ bse.telangana.gov.inలో తమ ఫలితాలను చూడవచ్చు. తెలంగాణాలో 10వ తరగతి పరీక్షలకు గణనీయమైన సంఖ్యలో […]

OIF Crime

వరంగల్ జిల్లాలో విద్యార్థి మృతి… కారణమిదే…!!!

తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. పరీక్షలు ఫెయిల్ కావడంతో ఒక ఇంటర్ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్లే… వరంగల్ లో కాశీబుగ్గకు చెందిన 17 సంవత్సరాల వరుణ్ సాయి అనే విద్యార్థి ఇంటర్ మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అయితే ఇటీవల విడుదలైన పరిక్షల ఫలితాల్లో 3 సబ్జెక్టులలో ఫైల్ కావడంతో మనోవేదనకు గురయ్యాడు. దీంతో మనస్తాపం చెంది తను ఖిలా వరంగల్ కోటపై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.